కమ్మర్పల్లి, ఏప్రిల్ 28 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) జాతీయ స్థాయి గుర్తింపు లభించింద�
నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ పట్టణం చంద్రశేఖర్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ను ఏఆర్ కానిస్టేబుల్ గర్భవతిని చేశాడు. బాలిక కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని కొంతకాలంగా చన
నిజామాబాద్ : పార్క్ చేసిన బైక్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోసులు పట్టుకున్నారు. నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరుసగా వాహ�
ఆది నుంచీ గులాబీ పార్టీకి సంపూర్ణ మద్దతు తొలి ఎన్నికల్లోనే ‘కారు’ జోరు జడ్పీ కోటను జయించిన వైనం ఖలీల్వాడి ఏప్రిల్ 26: రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఇందూరు జిల్లా అక్కున చేర్చుక�
నేడు ఊరూరా పార్టీ జెండాల ఆవిష్కరణ హైదరాబాద్ హెచ్ఐసీసీలో రాష్ట్ర ప్లీనరీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అధికార పార్టీ ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితుల పయనం 21 ఏండ్ల ప్రస్థానాన్ని నెమరేసుకుంట�
కేసీఆర్ విజన్తో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి జాతీయస్థాయిలో జెండా ఎగరేస్తున్న మన పల్లెలు ఎస్ఏజీవైలో మెరిసిన గ్రామాలు టాప్-10లో నాలుగు నిజామాబాద్ జిల్లావే.. పల్లె ప్రగతితోనే ఇది సాధ్యమైంది: మంత్రి ప్ర�
గ్రూప్ -1 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ నిరుద్యోగ యువతలో నూతనోత్సాహం 18 కేటగిరిల్లో మొత్తం 503 ఉద్యోగాల భర్తీ సీఎం ఆదేశాలతో ఉద్యోగ భర్తీకి చకచకా ఏర్పాట్లు నిజామాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రా�
రెండేండ్ల క్రితం కరోనా సంక్షోభంలో రద్దయిన బోధన్ - మహబూబ్నగర్ ప్యాసింజర్ రైలు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం కాచిగూడ నుంచి ప్రారంభమైంది. కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా సోమవారం రాత్రి 11.20 గంటలకు బోధన్ రై�
నిజామాబాద్ : విదేశీ కరెన్సీ మార్పిడీ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ రామారావు అన్నారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ..వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి �
వేల్పూర్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ యువతీ యువకుల కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఖర్చులతో వేల్పూరు మండలం పడిగల్, హనుమాన్నగర్(వడ్డెర కాలనీ) లో ఏర్పాటు �
నిజామాబాద్ : ఎల్లమ్మ తల్లిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని భీమ్గల్లో ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా పెదంగంటి ఎల్లమ�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు తన సొంత డబ్బులతో చీరలు, 20 రకాల వంట వస్తువులతో కూడిన ‘రంజాన్ తోఫా’ల పంపిణీని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభ�