Paddy procurement | ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పోరుబాటపట్టింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ
హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్
Nizamabad | జిల్లా కేంద్రంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను పోలీసులు పరిశీలించారు. రెండు ఆటోల్లో తరలిస్తున్న 44 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం
మంత్రి వేముల | అర్హులకు నిష్పక్షపాతంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్లో లబ్ధిదారులతో అట్టహాసంగా గృహ ప్రశాలు చేయించారు.
Minister Vemula | జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో ప్యాకేజీ 20,21,21ఏ పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ధాన్యం సేకరణ అంశం వారికి పట్టదు టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతున్నావారిలో చలనం లేదు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఫైర్ నిజామాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ నెల రోజ�
Kamareddy | ప్రియురాలు సరిగా మాట్లాడటం లేదని ఆత్మహత్య చేసుకోబోయాడు ఓ యువకుడు. కామారెడ్డికి చెందిన నరేశ్ అనే 21 ఏండ్ల యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. జగిత్యాల వేదికగా సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో సిద్దిపేటపై నిజామ�
Nizamabad | మాక్లూరు మండలం చిక్లి గ్రామంలో రెండు కుటుంబాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నాయి. వరి కోత మిషన్ విషయంలో శేఖర్, హనీష్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ గొడవ కాస్త
MLC Kavitha | ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ను ఎన్న�