ఖలీల్వాడి, జూలై 29 : నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం 29 కరోనా కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో సుదర్శనం వెల్లడించారు. 448 మందికి కొవిడ్ టెస్టు నిర్వహించగా 29 మందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 66,381 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.