Corona Virus | దేశంలో కొవిడ్-19 (Covid-19) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 300కిపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలకు చేరువైంది.
Corona Virus | దేశంలో కొవిడ్-19 (Covid-19) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో అంటే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ 358 కొత్త కేసులు వెలుగు చూశాయి.
కరోనా... పేరు వినిపించిన ప్రతిసారీ జనం గుండెల్లో తెలియని గుబులు మొదలవుతుంది. ఈ శతాబ్దంలో అతి పెద్ద మహమ్మారిగా నిలిచిపోయే ఇది ఒక్క భారత్నే కాదు, యావత్ ప్రపంచాన్నీ వణికించింది. మాయల మరాఠీలా తన రూపాన్ని మా�
Covid-19 Cases | భారత్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్నది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3వేలు దాటింది. అత్యధికంగా కేరళలో 1,336 కేసులు ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత మహారాష్ట్ర, �
Coronavirus | దక్షిణాసియాలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో భారత్లోనూ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని జాగ్రత్త�
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు అన్నారు. గురువారం చెన్నూర్ మండలంలోని అంగ్రాజ్పల్లిలోని పీహెచ్సీని ఆయన సందర్శించారు. వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.