పెరుగుతున్న కరోనా జేఎన్.1 వేరియంట్తో యావత్తు దేశం అప్రమత్తమై, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. మొన్నటి వరకు కరోనా కేసుల వివరాలతో కూడిన రో�
రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా దవాఖానలో జరిగిన అభివృద్ధి కమిటీ స
నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రాకుండా ఉండేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. మరోవైపు కరోనాను ఎలా అధిగమించాలో జిల్లా అధికార యం త్రాంగం పక్కా ప్రణాళికను తయారు చేసుకున్నారు.
విద్యానగర్ : కరోనా పేరువినగానే ప్రతి ఒక్కరిలోనూ భయం పుడుతున్నది. మూడేళ్ల క్రితం ప్రళయం సృష్టించిన వైరస్, తాజాగా మరోసారి కమ్ముకొస్తున్నదని తెలిసి భయాందోళన కనిపిస్తున్నది.
దేశంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 752 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల నలుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3,420 యాక్టివ్ కేసులుండగా, కేరళలో ఈ తరహా కేసుల సంఖ్య 2 వేలు దాటి
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా జేఎన్1 వేరియంట్ వరంగల్ను తాకింది. డిసెంబర్ 21న కరోనా లక్షణాలతో ఎంజీఎం సారి వార్డులో చేరిన భూపాలపల్లి జిల్లా గణపురానికి చెందిన 62 ఏళ్ల మహిళకు ర్యాపిడ్ టెస్టు న
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్త వేరియంట్తో అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రఘునాథ స్వామి సూచించారు.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 100 బెడ్లను అందుబాటులో ఉంచనున్నట్లు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య తెల�
రాష్ట్ర రాజధానిలో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అలర్ట్ అయింది. కొత్త వేరియంట్ జేఎన్-1 వ్యాప్తి నేపథ్యంలో పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా దవాఖానల్లోని సిబ్బందిని అప్రమ�
రాష్ట్రంలో మరో ఆరు కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం కూడా ఆరు కేసులు నమోదైన విషయం తెలిసిందే. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 925 కరోనా టెస్టులు నిర్వహించగా.. హైదరాబాద్లో నాలుగు, మెదక్, సంగారెడ్డిలో ఒక్కొక�
నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన రెండు రోజుల్లో 10కి చేరింది. ఈ నెల 20న 6 కేసులు నమోదు కాగా, తాజాగా గురువారం మరో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చ
కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత ఇంత అధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.