COVID-19 cases | రళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య రెట్టింపవుతున్నది. మంగళవారం కూడా కొత్తగా 172 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఉద్యోగులను ఆఫీసులకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇందులోనూ వెసులుబాటు కల్పించింది.
Shanghai Covidచైనాలోని షాంఘై నగరంలో ప్రస్తుతం హాస్పిటళ్లు కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఆ నగరంలో దాదాపు 70 శాతం మందికి కోవిడ్ సోకి ఉంటుందని సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు. డిసెంబర్లో కోవిడ్ ఆంక్ష�
Corona | దేశంలో కొత్తగా 188 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,77,647కు చేరింది. ఇందులో 4,41,43,483 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
Corona | దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
చైనాలో కరోనా కోరలు చాస్తున్నది. ఇటీవల జిన్పింగ్ ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీ సడలించిన నేపథ్యంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆంక్షల ఎత్తివేత తర్వాత దేశంలో వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, కరోన�
china | చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి.
China | కరోనా పుట్టిళ్లు చైనాలో మహమ్మారి విజృంభిస్తున్నది. దీంతో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 31,454 కేసులు రికార్డయ్యాయని నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది.
Corona cases | దేశంలో కొత్తగా 1132 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,60,579కు చేరాయి. ఇందులో 4,41,15,240 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు
Coronavirus | దేశంలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,53,266కు చేరాయి. ఇందులో 4,41,04,933 మంది కోలుకోగా, 5,29,016 మంది బాధితులు మృతిచెందారు.
Corona cases | దేశంలో వరుసగా రెండో రోజూ వెయ్యి లోపే నమోదయ్యాయి. 196 రోజుల తర్వాత మంగళవారం 862 కేసులు నమోదవగా, తాజాగా మరో 830 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో మొత్తం
Corona cases | దేశంలో కొత్తగా 1994 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,42,742కు చేరాయి. ఇందులో 4,40,90,349 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Corona cases | దేశంలో కొత్తగా 1946 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,34,376కు చేరింది. ఇందులో 4,40,79,485 మంది బాధితులు కరోనా కోలుకున్నారు.