ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తున్నామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం
ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మరోసారి సత్తా చాటింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి టాప్లో నిలిచింది. 32 జిల్లాలతో పోలిస్తే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హరితహారం. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావడంతో సత్ఫలితాలను సాధిస్తున్నాం.
గణతంత్ర వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం బిజీబిజీగా గడిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పన�
అంధత్వ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది.
కామారెడ్డి పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. కామారెడ్డి పట్టణాభివృద్ధి దృష్ట్యా బృహత్ పట్టణ ప్రణాళిక ముసాయిదాను ఆమోదించారు. ఈ ఆమోదిత తీర్మానాన్ని ప్రభుత్వానికి సైతం పంపించారు.
ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి వేటగాడు మృ తి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజపల్లి శివారులోని అటవీప్రాంతంలో గురువారం వేకువజామున చోటు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును అసోం రాష్ర్టానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ల బృందం గురువారం సందర్శించింది. బృందంలో ధీరాజ్ సాకియా, డైరెక్టర్లు సయ్యద్ ముహిబర్, నహబయన్, కార్యదర్శి అరూప్కుమార్, ఈఈ గో�
దృష్టి లోపాలను దూరం చే యాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ .. మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప�