నిజామాబాద్ జి ల్లాలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసుల దాడులు కలకలం సృష్టించింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని పలువురు వ్యాపారుల ఇండ్లపై గురువారం దాడులు చేశా రు. అధిక వడ్డీలతో సామాన్యులను వ
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మాతృమూర్తి షగుఫ్త ఆదిబ్ (78) అంత్యక్రియలు గురువారం సాయంత్రం బోధన్లో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆదిబ్ హైదరాబాద్�
నిజామాబాద్ నగరానికి చెందిన మైనార్టీ నేతలు భారీ సంఖ్యలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్త�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభకు బాల్కొండ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎ
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతున్నది. ఈనెల 9 ఉదయం 6గంటల వరకు ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగిస్తుండడంతో ప్రాజెక్ట్లో నీటి
కులరహిత సమాజం కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో వేముల
తన వ్యక్తిగత విషయాల్లో అడ్డువస్తున్నదని కన్నతల్లినే భర్తతో కలిసి ఓ కూతురు హతమార్చింది. మూర్చవ్యాధితో మృతి చెందినట్లు నమ్మించడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో కటకటాల పాలయ్యింది. ఆలస్యంగా వెలుగు చ�
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్ గ్రాంట్స్ వనరుల వినియోగ బాధ్యతలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.
వరి సాగుచేస్తున్న రైతుల్లో టెన్షన్ మొదలైంది. భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో బోర్లలో నుంచి నీరు సరిగా రావడం లేదు. పొలం తడపడం రైతులకు కష్టంగా మారింది. పంట చేతికి అందడానికి మరో నెల, నెలన్నర రోజులు పట్టే అవక�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషా పరీక్షలు నిర్వహించారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ నెల 27న నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, ఆశీష్సంగ్వాన్ తెలిపా రు. మంగళవారం వారు వేర�
కరెంట్ కాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలైన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రెంజల్ మండలం సాటాపూర్కు చెందిన ఒర్పు గంగారాం (45)కు ఇ�