నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు రూరల్ మండలంలో బీఆర్ఎస్ బూత్ లెవల్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ జోరుగా కొనసాగి ఆదివారం ముగిసింది.
బాన్సువాడ సమీపంలో ఉన్న పెద్ద పూల్ వాగులో సోమవారం సాయంత్రం చిన్నారులు యువరాజ్ (4), కుమార్తె అనన్య (6 నెలలు)ను తల్లి జాదవ్ అరుణ వాగులో పడేసి తాను ఆత్మహత్యకు యత్నించగా పిల్లలు మృత్యువాత పడగా అరుణ ప్రాణాలతో �
రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ అన్నారు.
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని బోధన్ ఏసీపీ కిరణ్కుమార్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కోటగిరి, రుద్రూర్ పోలీస్స్టేషన్లను ఆయన సోమవారం తనిఖీ చేశారు.
మాస్టర్ ప్లాన్లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందొద్దని, రైతుల పక్షాన పోరాడి న్యాయం జరిగేలా చూస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ హామీ ఇచ్చారు.
మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే సూపర్ హిట్ అయిన కేసీఆర్ కిట్ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వం..
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల జనవరి18 నుంచి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని వైద్యాధికారుల వరకు ప్రతిఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సీఎం కేసీఆర్కే సాధ్యమని, అప్పుల దేశం గా మార్చడం ప్రధాని మోదీకే చెల్లిందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నట్లు విప్ గంపగోవర్ధన్ తెలిపారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలోని సీహెచ్సీలో స్కానింగ్ గదిని,
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కూదివాణం లేని పార్టీ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు.