సంపూర్ణ ఆరోగ్యానికి ‘యోగా’ ఎంతో మేలు చేస్తుందని, నిత్యం యోగాసనాలు వేస్తే రోగాలు దరిచేరవని యోగా నిపుణులు చెబుతున్నారు. ప్రతీ మనిషి నిత్యం యాంత్రిక జీవనం కొనసాగిస్తూ, ఆహార నియమాలు పాటించక, కలుషిత ఆహారంతో �
పది మందిలో ప్రత్యేకంగా కనిపించేందుకు యువతులు అనేక బ్యూటీ టిప్స్ పాటిస్తుంటారు. మగువల అందాన్ని రెట్టింపు చేసేవాటిలో నఖ సౌందర్యం ఒకటి. అరచేతులు, గోళ్లకు గోరింటాకు పెట్టడం నాటి సంప్రదాయం.. నెయిల్ పాలిష్
జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు శనివారం ఘనంగా నిర్వహించారు. మోస్రా మండలకేంద్రంలో నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంప
నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని ఉన్నత చదువు కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆర్థిక చేయూత అందించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి.
అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
పదో విడుత రైతుబంధు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేసిన దరిమిలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లలో మునిగి తేలుతున్నది.
బోధన్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మహ్మద్ షకీల్ ఆమేర్పై బీజేపీ నేత వి.మోహాన్రెడ్డి అసతస్య ప్రచారాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎ
క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమ శిక్షణ అలవడుతుందని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. తిమ్మాపూర్లో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వాలీబాల్,
మండల కేంద్రంలోని గ్రామీణ క్రీడా ప్రాంగణంలో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో వారం రోజులుగా కొనసాగుతున్న (అండర్-16 సబ్ జూనియర్ బాలబాలికల) కబడ్డీ శిక్షణ శిబిరం బుధవారం ముగిసినట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా �