ఉపాధి దొరకాలంటే నైపుణ్యం ఉండాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, వెల్డింగ్, పెయింటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలున్న వారి కొరత ఉందని సర్కారు గుర్తించింది.
తమిళనాడులోని నమక్కల్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ మెగా జాబ్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్కు చెందిన దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు హాజర య్యారు.
నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యమివ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ నారాయణరె�
గెలుపోటములను సమానంగా తీసుకోవాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మండలకేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాష్ట్ర స్థాయి 5వ సబ్ జూనియర్ నెట్బాల్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారం�
జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు తొమ్మిది చెరువుల్లో 2022-23 సంవత్సరానికి గాను 48లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు.
: క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని శుక్రవారం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని మౌలిక వసతులపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం, ఏఏ కోర్సుల్లో ఎంత మంది విద్యార్థులు చద�
మహిళల రక్షణ కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు