ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్ముల తిరుమలరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పాఠశాలలు, వసతి గృహ�
జిల్లాలోని ధాన్యం కొనుగోళ్లను వారం రోజుల్లో వందశాతం పూర్తిచేస్తామని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. నిజాంసాగర్, పిట్లం మండలాల్లో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటువంటి పథకాలు మరెక్కడా అమలు కావడం లేదని.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఉంట
జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అర్బన్ ఎమ్మెల్యే బిగ
పొతంగల్ మండలం కావాలని మంజీరా పరీవాహక ప్రాంత ప్రజల ఏండ్లుగా కంటున్న కల.. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో నెరవేరింది. 1986-87లో కోటగిరి మండలం అయ్యే సమయంలోనే మంజీర తీర వాసులు పొతంగల్ను మం
హైదరాబాద్లోని ట్యాంక్బండ్ మాదిరే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పంచేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైన మినీ ట్యాంక్బండ్ పనులు పూర్తవుతున్నాయి. చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకత�
ఖమ్మం జిల్లా ఫా రెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా ఫారెస్టు అధికారులు, సిబ్బంది బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అటవీ శాఖ కార్యాలయంలో శ్రీనివాస్ రా�
ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న గ్రామం.. ప్రస్తుతం కళాకారులకు పుట్టినిల్లుగా మారింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన పలువురు వివిధ కళల్లో రాణిస్తూ ప్రశంసలు పొందుత�
స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు వీలుగా ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశా
గతంలో హామ్లెట్ గ్రామాలుగా ఉన్న తండాలను ఉమ్మడి రాష్ట్ర పాలకులు పట్టించుకోలేదు. కనీస సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుక్కెడు తాగునీటి కోసం వాగులు, వంకలు దాటి కిలోమీటర్ల మేర నడిచి వ
రైతులు ఒకే రకమైన పంటలు సాగు చేయకుండా.. పంట మార్పిడితో అధిక దిగుబడి సాధించడంతో పాటు మద్దతుధర పొం దే అవకాశాలు ఉంటాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా చూస్తున్నది.
మండలంలోని సోమిర్యాగడి తండాలో నిర్వహించిన పోడుభూముల గ్రామసభకు ఎల్లారెడ్డి ఆర్డీ వో శ్రీను హాజరయ్యారు. గ్రామంలోని 11 దరఖాస్తులను పరిశీలించి, ఆరు దరఖాస్తులు అర్హత కలిగినవని ఎంపికచేశారు.
అనర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని చించొల్లి,కిష్టాపూర్ గ్రామాల్లో సోమవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమా�
స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు వీలుగా ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశా