ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతరించిపోతున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్ పూర్వవైభవాన్ని తీసుకువచ్చారని, అన్ని కులాల వారు ఆర్థికంగా ఎదిగేందుకు కృషిచేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్�
దళిత సమాజ సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
యమునిడి సైతం భయపెట్టే మహిమగల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. అనారోగ్యాలబారిన పడ్డవారు, సంసార బాధలతో సతమతమయ్యేవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు కాలభైరవుడిని వేడుకుంటే సకల బాధలను హరింపజే�
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం తప్పనిసరి అన్నట్లుగా మారింది పరిస్థితి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తున్నది.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రా జెక్టు జల సిరులతో పాటు విద్యుత్ వెలుగులు పంచుతున్నది. ఇన్ఫ్లో, ఔట్ఫ్లోతో పాటు విద్యుత్ ఉత్పత్తిలోనూ ఉత్తమ గణాంకాలను నమోదు చేస్తున్నది. ఈ సంవత్సరం మొదటి �
నిజామాబాద్ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ల విక్రయానికి ఈనెల 14న నూతన కలెక్టరేట్లో బహిరంగ వేలం నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్త
మండల కేంద్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రోజువారీ సంత (తైబజార్) వేలం ఖరారు కాకపోవడతో గ్రామ పంచాయతీ ఆదాయానికి గండిపడుతోంది. మూడుసార్లు వేలం నిర్వహించినా ప్రభుత్వం నిర్ణయించిన ధర పలకకపోవడంతో అధికారులు వాయ�
న్యాయ వివాదాలు న్యాయార్థుల మధ్య దీర్ఘకాలం కొనసాగరాదని, న్యాయ వివాదాలను త్వరగా పరిష్కరిద్దామని జిల్లా ప్రధానన్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్న ఆర్టీసీ మరో సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇప్పటికే టికెట్ల రిజర్వేషన్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న �
పేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నాయకులు అన్నారు. శనివారం పలు మండలాల్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనీస బాధ్యతను నిర్వర్తించడం లేదు. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నది. ఫలితంగా ఆయా రాష్ర్టాల్లో కేంద్ర పథకాలు, ప్రాజెక్టులు ముందుకు
వెదజల్లే పద్ధతిలో వరిసాగు ఎంతో లాభదాయకమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నాట్లు వేసే పద్ధతితో పోలిస్తే సుమారు రూ.7వేల వరకు ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. కూలీల అవసరమే ఉండదని పేర్కొంటున్నారు.