బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖాన క్లోజింగ్ సమయం కన్నా ముందే వైద్యులు, నర్సులు, సూపర్ వైజర్, ఇతర సిబ్బంది వెళ్లిపోవడంపై తీ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన ఆటో షో రెండు రోజులపాటు జోరుగా హుషారుగా సాగింది. శనివారం వైభవంగా ప్రారంభమైన కార్యక్రమం ఆదివార
శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్.నాగరాజు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు నాలుగు రోజుల క్రితం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రప్పించారు.
నూతన మండలంగా ఏర్పాటైన డొంకేశ్వర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ సారథ్యంలోనే కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
అత్యాధునిక వాహనాలు.. ఆకట్టుకునే మోడళ్లు.. టెస్ట్ డ్రైవ్లు.. సందర్శకుల తాకిడితో నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానం సందడిగా మారింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఆటో షో’ శనివారం �
రాష్ట్రంలో ప్రతి గుంటకు సాగు నీరందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండలం జాకోరా గ్రామం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ప�
తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటైన 16 ఏండ్ల తర్వాత స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు అయినప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో క్రీడలు అందుబాటులోకి రాలేదు. స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటైతే విద్యార్థుల తలరాతలు మారు�
మండలంలోని పొతంగల్ కలాన్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది. గ్రామ శివారులో ఉన్న బుగ్గరామన్న ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలతో పట్టణాలల
ఆ పల్లెలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. పల్లెప్రకృతి వనంతో ఆహ్లాదం పంచుతున్నది. గ్రామంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుండడంతో అంటువ్యాధులు, విషజ్వరాల జాడలేదు.