ఆయకట్టు మురిసి పోతున్నది.. సాగునీటి రాకతో సస్యశ్యామలంగా మారుతున్నది.. ఉమ్మడి జిల్లాలో యాసంగి పంటల సాగు జోరందుకున్నది. లక్షలాది ఎకరాల ఆయకట్టు పచ్చదనం సంతరించుకుంటున్నది. ఇప్పటికే ప్రధాన ప్రాజెక్టుల నుంచ�
సమైక్య పాలనలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ఉదయం పూట పొగమంచు కమ్మేస్తున్నది. పొగ మంచుతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. తుపాన్ ప్రభావంతో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోగా.. �
రాష్ట్రంలో కేసీఆర్ పాలన పరుగులు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పరిపాలన అవసరాలకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం సంస్కరణలను తీసుకువచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నది. కార్పొరేట్కు దీటుగా సర్కారు దవాఖానలో సకల వసతులు కల్పిస్తూ పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నది.
పోటీల్లో విజేతలైన వారిపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తారు. అయితే అతని విజయం వెనుక గురువు పడిన కష్టాన్ని గమనించరు. తల్లిదండ్రులు జీవితాన్నిస్తే దానికి సార్థకత కల్పించేది ఉపాధ్యాయులే.
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో సమీకృత వెజిటేబుల్ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్లు పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రకటించారు. ‘నమస్తే అంకాప
రాష్ట్రంలోని నిరుపేదలంద రికీ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో రూ.10.7 కోట్ల వ్యయంతో నిర్మ�
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడుదామని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని న్యూఅంబేద్కర్ భ�
అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, తహసీల్దార్ జనార్దన్ అన్నారు.