హైదరాబాద్ : నిజామాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్థానిక కపిల హోటల్లో కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా �
ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జల ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి, సాగుకు మళ్లిస్తున్నది. రైతుల క‘న్నీటి’ కష్టాలకు ‘చెక్' పెడుతూ, పొలాలకు జల సిరులు తరలించే మహా య�
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుక�
గూడులేని పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇండ్లను కట్టిస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్�
పసుపుబోర్డు హామీ నెరవేర్చని ఎంపీ.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నం వేల్పూర్ ధర్నాలో అబద్ధాలు వల్లించిన బీజేపీ నేత ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక తప్పుడు కూతలు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్�
వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సరిగ్గా 11.30 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించిన సబ్బండవర్ణాలు జాతీయతా స్ఫూర్తిని చాటిన ప్రజలు సామూహిక జాతీయ గీతాలాపనతో మార్మోగిన నిజామాబాద్ వెల్లివిరిసిన జాతీయతాభావం జా�
తెలంగాణ పథకాలను చూసేందుకు కేంద్ర బృందాలను పంపించిన మోదీ ప్రభుత్వం కోటగిరి విండో నూతన భవన ప్రారంభోత్సవంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి కోటగిరి, ఆగస్టు 16: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం క
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రజలు జాతీయ స్ఫూర్తిని ప్రదర్శించారు. మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో జిల్లా ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతం ఆలపిం�
దేశ సమగ్రత, సమైక్యతను కాపాడుకుందామని ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన వేడుక(సెంట్రల్�
నిజామాబాద్ : 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర
నిజామాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా సాగింది. నెహ్రూ పార్క్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, రాష్ట్రపతి �
నిజామాబాద్ : జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. కుటుంబ తగాదాలకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా మోపల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. కు
రెండున్నరేండ్లుగా విధులకు దూరంగా క్షేత్ర సహాయకులు మానవీయ కోణంలో స్పందించిన సీఎం కేసీఆర్ మళ్లీ విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 630 మందికి ఊరట రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు ము�
మది నిండా మువ్వన్నెల జెండా ఉమ్మడి జిల్లాలో వైభవంగా వజ్రోత్సవాలు జోష్ నింపిన ‘ఫ్రీడమ్ రన్’ ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు వజ్రోత్సవాల వేళ మువ్వన్నెల పతాకం మురిసింది.. పల్లె పల్లెన సగర�