నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో ఆదివారం రాత్రి ఇంటి సందులో గల కిటికీ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ కుటుంబం వారు కత్తితో దాడికి పాల్పడగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించ�
జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో స్కేటింగ్లో శిక�
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరోమారు ప్రజల సాక్షిగా నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఎంత సర
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలులో గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయా శాఖల అధికారులతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం�
తాను చెప్పిన ప్రకారం, చెప్పిన సమయానికి తన ఇంటిని కూల్చేందుకు పొక్లెయిన్తో వచ్చానని, తాను విసిరిన సవాల్కు బీజేపీ నేత వెంకటరమణారెడ్డి తోకముడిచారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు అన�
ఉమ్మడి జిల్లాలోని రైలు మార్గాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కరోనా కారణంగా రద్దు చేసిన పాత రైళ్లను పునరుద్ధ రించడానికి, కొత్త రైళ్లను నడపడానికి నిరాసక్తత చూపుతున్నది. ప్రధానంగా బో
నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే నెల 4 నుంచి 9వ తేదీ వరకు సీహెచ్ కొండూరులో జరగనున్న లక్ష్మీనరసింహస్�
రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండలంలోని మ ల్కాపూర్ శివారులో 15 మంది బీడీ కార్మికులకు మంజూరు�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోగురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బోధన్ పట్టణంలో వడగండ్లు కురిశాయి. మధ్యాహ్నం వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది
నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. దళితబంధు పథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల�
భీంగల్ : ఇన్నాళ్లు నిరుపేద ప్రజానీకానికి ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా వందల కోట్లు వెచ్చించి అత్యాధునిక దవాఖానలు అందుబాటులోకి తీసుకు వస�
Aurangabad | ఇందూరు నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు బీహార్లో ప్రమాదానికి గురైంది. బీహార్లోని ఔరంగాబాద్ (Aurangabad) జిల్లాలో బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బోల్తా పడి నిజామాబాద్ జిల్లా
రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్ జిల్లాలో బుధ, గురువారాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో టీఆర్ఎస్ బలపర్చిన రాజ్
ఆర్థికంగా బాగానే ఉన్న కుటుంబం. ఇద్దరు అమ్మాయిలే కావడంతో పది సంవత్సరాల క్రితమే వారి వివాహం జరిపించారు. భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు అయితే ఒక్కసారిగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి బంధువులు, కుట
ఉమ్మడి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో దొంగతనాలకు పాల్పడ్డారు. బాన్సువాడలో రూ.29.40 లక్షల నగదు, న్యావన�