బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు
MLA Jeevan Reddy | తెలంగాణ రాష్ట్రంలో ధర్మపరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
MLC Kavitha | మా ప్రజల ప్రేమకు, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఓ వృద్ధురాలు తనను ఆశీర్వదిస్తున్న ఫోటోను ట్యాగ్ చేశారు కవిత.
Minister KTR | రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ముందస్తుకు రండి.. తప్పకుండా ముం�
టెక్నాలజీ పరంగా భారత్ ఇంకా వెనుకబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఆదర్శమని చెప్పారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ముందు వరుసలో
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఇందూరు పర్యటనకు రానున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్�
AD Srisailam | నిజామాబాద్ జిల్లాలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీశైలం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. శ్రీశైలం నగరంలోని సారంగాపూర్ డెయిరీ ఫామ్ వద్ద డిస్ట్రి
రాష్ట్ర పోలీసు శాఖలో ‘ఫంక్షనల్ వర్టికల్' పని విధానంలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు డ్యూటీలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక రివార్డులు ప్రకటించారు.
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులకు ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ�
కంటి వెలుగు కార్యక్రమానికి సర్వం సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.