ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. గురువారం ఆయన మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం ప్రాంగణంలో 30 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
బీర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా గురువారం పూజ, యజ్ఞం, అర్చన, అభిషేకాధి కార్యక్రమాలు నిర్వహించగా.. సభాపతి పోచారం దంపతులు పాల్గొన్నా
కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్
Tragedy News | ఆ యువకుడిని కడసారి చూసేందుకు బంధుమిత్రులతోపాటు అతని దోస్తులు కూడా భారీగా తరలివెళ్లారు. అంత్యక్రియలు పూర్తికాగానే తిరిగి వెళ్తూ అతని స్నేహితుల్లో ఒక యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
D Srinivas | మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు డి. శ్రీనివాస్(డీఎస్) సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం సమీ�
ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి దాసరి హర్ష(24) ఆత్మహత్యతో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కాలేజీలో విషాదం నెలకొన్నది. వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న అతడు సూసైడ్ చేసుకోవడంతో తోటి విద్యార్థులు, కళ�
Minister Prashanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సచ్చీలుడైతే.. అదానీ(Adani) పై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి (Minister Prashanth Reddy) డిమాండ్ చేశారు.
Nizamabad | రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ రెండు కుటుంబాలది. వృద్ధ వయసులోనూ తాపీ పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్న ఆ అన్నదమ్ముళ్ల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తోడబుట్టిన అన్నద�
ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు.
శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ, ఏపీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట�
చెరువులు నిండుగా ఉంటేనే పల్లెలకు జవ జీవాలు.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో జలాశయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పూడిక చేరడం.. ఆక్రమణలకు గురికావడంతో పూర్వవైభవాన్ని కోల్పోయాయి. చెరువుల కింద ఉన్న వేలాది ఎకరాల భూము�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఐదు రోజుల క్రితం జరిగిన కత్తిపోట్ల ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి కుమారుడిని హ�