నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని ఇందల్వాయి (Indalwai) మండలం చంద్రయన్పల్లి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం ఉదయం చంద్రయన్పల్లి తండా మలుపు వద్ద జాతీయ రహదారి 44పై వేగంగా దూసుకొచ్చిన కారు (Car) ముందు వ�
పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి అంటూ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth reddy) సంఘీభావం తెలిపారు.
పిట్లంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 13న నిర్వహించే మంత్రి కేటీఆర్ బహిరంగ సభాస్థలిని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గురువా రం రాత్రి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చే�
దేశ రాజధాని నడిబొడ్డున తెలంగాణ ఆడబిడ్డ పోరుకు తెర లేపుతున్నది. దశాబ్దాలుగా మరుగున పడేసిన మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం గొంతెత్తుతున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఖండాంతరాలకు చేర్చిన ఎమ్మెల్సీ కల
కరోనా సంక్షోభం అనంతరం మొదటిసారిగా వందశాతం సిలబస్తో ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగుల జీవనం... చాలా మంది వృత్తిరీత్యా, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో చిత్తవుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఫలితంగా గుండెపై ప్రభావం పడి...గుండెపో
Heart Attack | నిజామాబాద్ రూరల్: దంత వైద్య కోర్సును అభ్యసించడానికి కెనడా వెళ్లిన నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని హఠాన్మరణం పొందింది. విదేశాల్లో నైపుణ్యాన్ని సంపాదిం�
ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్..రాష్ట్రంలో మరో మూడు నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 5జీ సేవలను ప్రారంభించిన సంస్థ.. తాజా గా నిజామాబాద్, ఖమ్మం,
KCR | ఇందల్వాయి/సదాశివనగర్ : దేశానికి ప్రధానిగా సీఎం కేసీఆర్( CM KCR ), రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కేటీఆర్( Minister KTR ) కావాలని ఆకాంక్షిస్తూ నిజామాబాద్( Nizamabad ) జిల్లాకు చెందిన ఓ యువకుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు.
IT hub nizamabad | నిజామాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న ఐటీ హబ్ భవన పనులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా IT hub nizamabad వెబ్ సైట్ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.
మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నది. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలను అందిస్తున్నది.