వైద్య సేవలను విస్తృతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలకు భరోసా ఇస్తున్నది. రూ.లక్షల విలువ చేసే కార్పొరేట్ స్థాయి చికిత్సలను కూడా ఉచితంగానే అందిస్తున్నది. విద్యతో పాటు వైద్యానికి పెద్దపీట వేస
ఇసుక ట్రాక్టర్ను వదిలేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారనే ఆరోపణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇందల్వాయి తహసీల్దార్ ఎం.రమేశ్ ఇంటిపై గురువారం దాడిచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి �
ఉమ్మడి జి ల్లాలో గురువారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగిం ది. ఈ పరీక్ష ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఏడు, నిజామాబాద్లో 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో 2,812 మంది విద
అన్నదాతల ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నది. సమ్మిళిత సాగు వైపు ఉమ్మడి జిల్లా రైతాంగం దృష్టి సారిస్తున్నది. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉండి లాభాల సిరులు కురిపించే పంటల వైపు మొగ్గు చూపుతున్�
ఎస్సెస్సీ ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కామారెడ్డి జిల్లా 96.58 శాతంతో రాష్ట్రంలోనే నాల్గో స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా 92.84 శాతంతో 18వ స్థానంలో నిలిచింది. కా
జన జీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నది. మొన్నటిదాకా స్తబ్ధుగా ఉన్న కొవిడ్.. కొద్దిరోజులుగా విస్తరిస్తున్నది. ఫలితంగా పాజిటివ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లా�
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగుకోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకున్న సమయంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొమ్మిదో విడుత పంట పెట్టుబడి సాయాన్ని నేట
Nizamabad | నిజామాబాద్ (Nizamabad) జిల్లా వేల్పూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున వేల్పూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని వివిధ పోలీస్ స్ట
వ్యక్తుల మధ్య శత్రుభావాన్ని రూపుమాపి, సోదరభావాన్ని పెంపొందించి, ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు దగ్గర చేయడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధి
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈ పథకం కామారెడ్డి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. యాస�
నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఒలింపిక్ రన్ బుధవారం ఉత్సాహంగా కొనసాగింది. జిల్లా ఒలింపింక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను కలెక్టర్ నారాయణరెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభిం�
నిజామాబాద్, జూన్ 22 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 4,629 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. బుధవారం సాయంత్రానికి మరింత ఇన్