Nizamabad | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చేవూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న
ఆర్మూర్ పట్టణంలోని సిద్ధుల గుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డు పొడవునా రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస
చారిత్రక ప్రాంతమైన నిజామాబాద్ నగరంలో ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆర్మూర్ పట్టణంలో పర్యటించారు.
మానవ హక్కులను పరిపూర్ణంగా అర్థం చేసుకుని, హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు అన్నారు.
ఖమ్మం నగరంలో జరిగిన అభివృద్ధిని నమూనాగా తీసుకొని నిజామాబాద్లో అమలు చే స్తామని అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్, �
ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవ
ఎయిడ్స్కు మందులేదు.. నివారణ ఒక్కటే మార్గం.. ఎయిడ్స్పై జరిగే అవగాహన కార్యక్రమాల్లో ముందుగా వినిపించే మాట ఇది. ప్రపంచాన్ని వణికించే వ్యాధుల్లో ఎయి డ్స్ దే అగ్రస్థానం. నివారణ తప్ప నిర్మూలన లేని వ్యాధి ఇది
అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర ప్రాంతంలో వాహనాలను దొంగిలించి, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ని�
కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సం బంధించి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని నిజామబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ యంత్రాంగం సమష్ఠి తత్వం, సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి సమష్ఠి కృషికి నిదర్శనంగ�