పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఇందూరు/కామారెడ్డి, జూలై 8 : మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలను పర
ఆర్మూర్, జూలై 8 : హైదరాబాద్లో సోమ వంశీయ సహస్రార్జున క్షత్రియ సమాజ్ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసేందుకు హాజరుకావాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ను సంఘ సభ్యులు కోరారు. ఈ మేరకు ప్రాంతీయ
వంట గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని నిరసనలు కోటగిరి/ ఖలీల్వాడి/రుద్రూర్/ వర్ని/ మోస్రా (చందూర్)/ నందిపేట్/ఎడపల్లి/ఆర్మూర్, జూలై 8 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్�
TSRTC | ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఏసీ బస్సులను ప్రారంభిస్తున్నది. నేడు నిజామాబాద్లో
మెండోరా, జూలై 7 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ మా
Sri Ram Sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ నుంచి పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టులోకి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 22,187 క్యూసెక్కుల నీరు వస్తుండగా
కరాటే (మార్షల్ ఆర్ట్స్) శిక్షణ ముసుగులో విద్రోహ కుట్రలకు పాల్పడుతున్న ముగ్గురిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)లో పనిచేసిన కొందరితో �
నిజామాబాద్ జిల్లా పరిషత్ మూండేండ్ల ఆదర్శవంతమైన పాలనను పూర్తిచేసుకున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశనంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టార�
ధర్పల్లి మండలం సీతాయిపేట్ గుడితండాలో శీతల్ పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
దేశంలో అశాంతిని సృష్టిస్తూ, హింసాయుత కార్యకలాపాలకు పాల్పడుతున్న నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్న ఓ నిందితుడిని నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కమిషనరేట్లో ఏర్పాట�
రిజిస్ట్రేషన్ శాఖలోని అక్రమార్కుల బాగోతం తరచూ బయట పడుతూనే ఉన్నది. కొంత మంది అధికారులతో ఆ శాఖ పరువు మంట గలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నది. అయితే,
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది. దుండగులు గ్యాస్ కట్టర్తో లాకర్ ధ్వంసం చేసి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీస�