నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్-23 నిజామాబాద్ పార్లమెంట్ లెవల్ కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్పోర్ట్స్�
Nizamabad | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నీటి పారుదల శాఖ డీఈఈ వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం నీటిలో తెలియాడటంతో స్థానికులు
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. పాలిటెక్నిక్ గ్రౌండ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. ఓ వ్యక్తిని చితకబాదిన దుండగులు కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. టీఎస్29సీ 6688 నంబరు
దేశ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతవరకైనా కొట్లాడుతారని, ఆయన వ్యక్తి కాదని ఓ శక్తిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Minister Prashanth reddy | తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతుల కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద కల్లాలు
MLC Kavitha | బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచే దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎనిమిదో రోజైన శుక్రవారం ఈవెంట్స్ కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను
Nizamabad | నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని జానకంపేటలో అప్పుల బాధ తట్టుకోలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
బోధన్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మహ్మద్ షకీల్ ఆమేర్పై బీజేపీ నేత వి.మోహాన్రెడ్డి అసతస్య ప్రచారాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎ
క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమ శిక్షణ అలవడుతుందని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. తిమ్మాపూర్లో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వాలీబాల్,