కుండపోత వానలు అనేక మందికి గుండె కోతను మిగిల్చాయి.. ఉమ్మడి జిల్లాలో వందలాది ఇండ్లు కూలిపోయాయి. గూడు కోల్పోయిన కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ప్రజాప్ర
నిజామాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెంద�
నిజామాబాద్ : తోడేళ్ల దాడిలో ఓ కృష్ణ జింక మృతి చెందింది. ఈ సంఘటన జిల్లాలోని నందిపేట మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సిద్దాపూర్ శివారులో చోటు చేసుకుంది. పశువుల కాపరులు గమనించి అటవీ శాఖ అధికారుల�
ఆపదలో అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు సీఎం ఆదేశాలతో ప్రజల్లోకి టీఆర్ఎస్ నేతలు వర్షాలు, వరద ప్రభావంపై నిరంతరం అప్రమత్తం రేయింబవళ్లు సమీక్ష చేసిన మంత్రి వేముల బాన్సువాడలో ప్రజలకు అందుబాటులో స్పీకర్ బ�
భీమ్గల్లో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన మంత్రి వేముల భీమ్గల్, జూలై 14: వర్షాలకు దెబ్బతిన్న రహదారి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. భీమ్గల్ పట్టణంలో వర
మెండోరా, జూలై 14: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గడ్డెన్న వాగు, పెద్దవాగు, మహారాష్ట్రలోని విష్ణుపురి, అముదుర, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి, ఎగువ ప్రాంత�
బోధన్ ఎమ్మెల్యే షకీల్ హామీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన బోధన్ రూరల్/నవీపేట/రెంజల్/ఎడపల్లి, జూలై 14 : బోధ న్ నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. నియోజకవర్గ�
నిజామాబాద్ : గడిచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. కాగా, జిల్లా వ్యాప్తంగా 25 వేల 869 మంది రైతులకు చెందిన 49వేల 591 ఎకరాల పంట నష్టం సంభవించినట్టు వ్�
నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. భారీ వర్షాలతో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, నిజామాబాద్ నగర శివారు ఖానాపూర్ ప్రాంతంలో వరద ప్రవ�
నిజామాబాద్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వర్షాలపై నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవ�
నిజామాబాద్ : ఎగువ రాష్ట్రాలతో పాటు కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మంజీరా నది ఉధృత�
నిజామాబాద్ : నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. క�