ప్రతి నిరుపేద కుటుంబానికి గూడు కల్పించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బా�
కారుచీకట్లు తొలగిపోయాయి. కాంతి వెలుగులు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. ఒకప్పుడు చిమ్మచీకట్లలో మగ్గిపోయిన పల్లెలు, పట్టణాలు ఇప్పుడు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. నాడు అంధకారంలో చిక్కుకున్న మ
క్రీడారంగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు. అంతర్జాతీయ యవనికపై ఇందూరుతో పాటు తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. వేల్పూర్ మండలానికి చెందిన హిరణ్మయి రన్నింగ్, తైక్వాండో పోటీల్లో సత్తా చాటుతుండగా బేస్
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది
బేస్బాల్లో ఆల్రౌండర్గా.. అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచాడు. అందరికీ ఆదర్శంగా ఉండాలనే ప్రధాన లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయి బేస్బాల్ పోటీల్లో రజత, వెండి, బంగారు పతకాలను సాధించాడు
బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. పార్టీ బలోపేతం కోసం విరాళాలు ఇచ్చేందుకు జనం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామస్తులు బుధవార�
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకి వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ విరాళాలు అందజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు సోమవారం రూ. 3 లక్షల విరాళాన్ని
Sriram Sagar | శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఎగువనుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 66,340 క్యూసెక్కుల వరద
ప్రభుత్వ కార్యాలయాలు పవిత్రమైన నిలయాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ప ట్టణంలో పర్యటించారు. తహసీల్, రెవెన్యూ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు
రెండు దశాబ్దాలకు పైగా సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త దిశగా సాగుతున్నది. దేశ బలోపేతం కోసం ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవి�
నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాత శోభాయాత్ర ఉమ్మడి నిజామామాద్ జిల్లాలో గురువారం శోభాయమానంగా కొనసాగింది. పలు మండలాల్లో నిర్వహించిన శోభాయాత్రలో వందల మంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రకు మహిళలు మంగళ
పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన దసరా సంబురాలు, రావణ దహన కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మా