నిజామాబాద్ నగరంలో అత్యాధునిక వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను నిర్మించడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలస
సౌభాగ్యాన్ని కాపాడాలంటూ చేసే వరలక్ష్మీ వ్రతాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రత కథను పఠించి శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ముత్తయిద�
నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన హోల్ సేల్ చేపల మార్కెట్ ను నిర్మించడానికి గల అవకాశాలపై అధ్యయనం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ అధికారుఉలను ఆదేశించారు. శుక్ర�
స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ.. వజ్రోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాటి పోరాట యోధులను, వారి త్యాగాలను స్మరించుకుంటూనే, నేటి యువతలో దేశభక్తి�
మెండోరా, ఆగస్టు 3 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 17,210 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం స�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డిపై హత్యా యత్నం జరిగింది. జీవన్రెడ్డి అప్రమత్తతతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి ఆర్మూర్ నియోజకవర్�
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భా రం మోపుతూ దారుణంగా హింసిస్తున్నదని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మోదీ సర్కార్ చేసే పనులు నిల్... వేసే పన్నులు ఫుల్ అని ఎద్
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్లో ఎన్ఐఏ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతానికి చెందిన ఒకరి బ్యాంకు ఖాతాలో లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు
పసుపు బోర్డు విషయంలో ఆది నుంచి ఎంపీ అర్వింద్ కల్లబొల్లి మాటలు చెబుతూ వస్తున్నారు. పసుపు రైతుల ఓట్లతో ఎంపీగా గెలిచి మూడేండ్లు గడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. పసుపు బోర్డు విషయం �
ఖలీల్వాడి, జూలై 29 : నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం 29 కరోనా కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో సుదర్శనం వెల్లడించారు. 448 మందికి కొవిడ్ టెస్టు నిర్వహించగా 29 మందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇ�
నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 86,270 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ నయనారెడ్డి తెలిపారు. ప్రాజెక్టు 18 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి 74,952 క్యూసెక్కుల మిగులు జలాలను విడు
నిజామాబాద్ : రైతులు ఎవరు అధైర్య పడొద్దు అండగా ఉంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట ముంపునకు గురైన ప్రాంతాన్ని మంత్రి వే�