IT hub | జామాబాద్ ఐటీ హబ్లో యూఎస్ఏ కంపెనీ క్రిటికల్ రివర్ సంస్థ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిందని గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్�
రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల కేసులు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. అత్యధిక కేసులను పరిష్కరించి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 అగ్రస్థానంలో నిలిచింది.
జోరున వాన.. మోకాళ్ల లోతు నీళ్లు.. ఇంటి ముందు జీవిడ్సిన మనిషి. వచ్చేవారు వస్తూనే ఉన్నారు.. చూసెళ్లేవారు వెళ్తూనే ఉన్నారు. ఎంత ఏడ్చినా పోయిన మనిషి రాడు.. ఎంతసేపు ఆగినా దహన సంస్కారాలు చెయ్యక ఆపేవి కాదు. ఇంటి పెద్�
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
New Colleges | తెలంగాణలో కొత్తగా రెండు డిగ్రీ కాలేజీలు, ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, నిర్మల్ జిల్లా ముధోల్లో డిగ్రీ కాలేజీలు ఏర్
MLC Kavitha | వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు. నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర�
పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసిన శాడిస్ట్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను గ్రామాల్లో ఎక్కడికక్కడ యువత నిలదీయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగ�
పసుపు బోర్డు తెచ్చి రైతులకు మేలుచేస్తానని అబద్ధాలు చెప్పి.. బాండ్ పేపర్ రాసిచ్చి.. దగా చేసిన మోసగాడు ఎంపీ అర్వింద్ అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ నగరంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు హెలికాప్టర్లో ఉదయం 11.45గంటలకు నూతన కలెక్టరేట్కు �
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం జిల్లా కేంద్రంలో పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇన్చార్జి సీపీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో బలగాలు బందోబస్తులో నిమగ్నమయ్యాయి.
‘కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల కుంభమేళా’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పండ్లు తో�
KTR | గత యాభై ఏండ్లలో తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా మోసం చేసేందుకు యత్నిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నిక�