నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఒకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, అప్తమాలజ�
అప్పుల బాధతో హోటల్ గదిలో నలుగురు ఆత్మహత్య మృతులు ఆదిలాబాద్ జిల్లా వాసులు వేధింపులే కారణమని సూసైడ్ నోట్ నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన రియల్ ఎస్టేట్ వ్యాపారం కుటుంబాన్ని బలిగొన్నది. అప్పులు తీర్చ
హైదరాబాద్ : నిజామాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్థానిక కపిల హోటల్లో కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా �
ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జల ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి, సాగుకు మళ్లిస్తున్నది. రైతుల క‘న్నీటి’ కష్టాలకు ‘చెక్' పెడుతూ, పొలాలకు జల సిరులు తరలించే మహా య�
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుక�
గూడులేని పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇండ్లను కట్టిస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్�
పసుపుబోర్డు హామీ నెరవేర్చని ఎంపీ.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నం వేల్పూర్ ధర్నాలో అబద్ధాలు వల్లించిన బీజేపీ నేత ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక తప్పుడు కూతలు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్�
వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సరిగ్గా 11.30 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించిన సబ్బండవర్ణాలు జాతీయతా స్ఫూర్తిని చాటిన ప్రజలు సామూహిక జాతీయ గీతాలాపనతో మార్మోగిన నిజామాబాద్ వెల్లివిరిసిన జాతీయతాభావం జా�
తెలంగాణ పథకాలను చూసేందుకు కేంద్ర బృందాలను పంపించిన మోదీ ప్రభుత్వం కోటగిరి విండో నూతన భవన ప్రారంభోత్సవంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి కోటగిరి, ఆగస్టు 16: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం క
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రజలు జాతీయ స్ఫూర్తిని ప్రదర్శించారు. మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో జిల్లా ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతం ఆలపిం�
దేశ సమగ్రత, సమైక్యతను కాపాడుకుందామని ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన వేడుక(సెంట్రల్�
నిజామాబాద్ : 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర
నిజామాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా సాగింది. నెహ్రూ పార్క్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, రాష్ట్రపతి �
నిజామాబాద్ : జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. కుటుంబ తగాదాలకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా మోపల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. కు