RTC Chairman Govardhan Reddy | తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మార్గమధ్యంలో చేగుంట సమీపంలో మోడ�
Minister Vemula | తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతను చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
సంకుచిత, విద్వేష రాజకీయాలతో దేశ సర్వతోముఖాభివృద్ధి కుంటుపడుతున్నది. బీజేపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో సామాన్య ప్రజానీకం చిక్కి విలవిల్లాడుతున్నది. ప్రజా సంక్షేమం పట్టని కేంద్ర సర్కారు తీరుతో తీవ్ర సంక్�
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఎనిమిదిగేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 58వేల ఇన్ఫ్లో ఉండగా.. అదేస్థాయ
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్సైపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి నిజామాబాద్ నగరంలోని నూతన కలెక్టరేట్ను ప్రారంభించేందుకు వచ్చినప్పుడు ఎలా�
నవ రాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నిమజ్జన ప్రక్రి�
RTC bus | డిచ్పల్లిలో పెను ప్రమాదం తప్పింది. డిచ్పల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ డీలక్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం
ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు దేశం మొత్తానికి వెలుగు చూపించే దీపంలా మారారు. వ్యవసాయాన్ని దెబ్బకొట్టేలా మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న మోదీ సర్కారును �
రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశముందని హెచ్చరికలు 15 నుంచి నైరుతి తిరోగమనంఅక్టోబర్, నవంబర్లో భారీ తుఫాన్లు! హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తూర్పు, మధ్య బంగాళాఖాతంలో బుధవారం వాయుగుండం ఏర్పడే అవ�