Nizamabad | కోతులకు భయపడి చెరువులో దూకిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో చోటు చేసుకున్నది. ఈ సంఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు
Nizamabad | మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ సమీపంలో బైకు, కారు ఢీకొన్నాయి. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
అహింసతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మహాత్మా గాంధీ 153వ జయంతిని జిల్లా కేంద్రంలోన�
ఓ వైపు చదువు..మరోవైపు నాటు కోళ్ల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. తాను కుటుంబానికి భారం కా కూడదనే ఉద్దేశంతో నెల కు రూ.45 వేలు సంపాదిస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఇతరులకు ఆదర్శం గా నిలుస్తు�
‘స్వచ్ఛ సర్వేక్షణ్'లో నిజామాబాద్ జిల్లాకు ప్రకటించిన అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన ప్రత్యేక
రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అమలుచేస్తూ జీవో విడుదల చేయడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్
సమైక్య పాలనలో దండగలా మారిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు సీఎం కేసీఆర్.. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు రంది లేకుండా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్.. పుష్కలంగా సాగు నీటి వసతి కల్పించారు. �
Telangana Govt | రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో పోతంగల్ను మండల కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్న�
క్రీడలతో శారీరక ధ్రుడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం నిర్వహించిన 8వ జోనల్ స్థాయి క్రీ�
ఉగ్రవాదులు, మతోన్మాదులకు శిక్షణ ఇస్తూ తెలంగాణ పోలీసులకు పట్టుబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగప్రవేశం చేసింది. ఎన్ఐఏ బృందాలు ఆదివారం తెల్లవ
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు ధూంధాంగా సాగాయి. కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేడు
ఉగ్రవాద కార్యకలాపాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నిందితులు, అనుమానితుల కోసం నిజామాబాద్ జిల్లా
NIA | తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ (NIA )సోదాలు నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో