తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. మరికొన్నింటికి ప్రాథమిక పరీక్షల నిర్వహణ కూడా పూర్తి చేసింది. అయితే ఏండ్లుగా సర్కారు కొలువు సాధ
నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సకల సదుపాయాలతో ధాత్రి టౌన్షిప్ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. మొత్తం 76 ఎకరాల 22 గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్�
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మారం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. మరో కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘ�
ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. ఎవరినీ వదలడం లేదు. ఏ రంగాన్నీ విడిచి పెట్టడం లేదు. కార్పొరేట్ పెద్దలకు కార్పెట్లు పరిచే కేంద్ర ప్రభుత్వం.. పేదలను మాత్రం ‘పన్ను’పోట్లతో చావగొడు�
దీపావళి పండుగ వేళ డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు అందడంతో కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. బాన్సువ�
దీపావళి వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. పూలు, పూజాసామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. వ్యాపార సముదాయాల్లో లక్ష్మీదేవి పూజలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. స్వీట్ల దుకాణాలు కిటకిటలాడుతున్న�
కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇటీవల ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన అభ్యర�
దీపావళి పండుగ వేళ డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు అందడంతో కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి
ఉమ్మడి జిల్లాలోని దేవుడి భూములను కొందరు ఆక్రమించారు. ఆలయాల ఆస్తులను ఆధీనంలో ఉంచుకున్నారు. అయితే, ఎంతో విలువైన ఆయా భూములను కాపాడేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.
చివరి మజిలీకి ఎలాంటి చింత లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో కూడిన వైకుంఠధామాలను నిర్మించింది. ఒక్కో గ్రామంలో రూ.10లక్షలతో నిర్మాణాలు చేపట్టారు. ఇందులో దహనం చేసేందుకు రెండు ప్లాట్ఫాంలు, �
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. సంఘవిద్రోహశక్తులను తుదముట్టించేందుకు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తుల సంరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు �
చదువుల్లో సత్తా చాటుతూ ఆటల్లో అదరగొడుతున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు అన్న నానుడి నిజం చేస్తున్నారు గిరిజన కుటుంబానికి చెందిన అక్కాచెల్లెలు కడావత్ ప్రియాంక, కడావత్ సుప్రియ. వ�
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దవాఖానలోని వైద్యులు 24 గంటల్లో 10 మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో గురువారం ఏర్పాటు చ
ప్రతి నిరుపేద కుటుంబానికి గూడు కల్పించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బా�
కారుచీకట్లు తొలగిపోయాయి. కాంతి వెలుగులు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. ఒకప్పుడు చిమ్మచీకట్లలో మగ్గిపోయిన పల్లెలు, పట్టణాలు ఇప్పుడు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. నాడు అంధకారంలో చిక్కుకున్న మ