Auto Show | జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా
రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి- రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. గురువారం ఉదయం శ్రీకాలభైరవ స్�
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో పలు చెట్లను రీప్లాంటేషన్ చేయించారు. కమ్మర్పల్లిలో రూ.5కోట్లతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా రోడ్డుకిరువ�
సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు రెట్టింపు పోషక విలువలు అవసరమవుతాయి. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో పో
పట్టణంలో తాగునీరు, విద్యుత్, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, మున్సిపల్ పాలక వర్గ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాలని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిని తొలగించాలని సభాపతి పోచారం శ్రీన�
బాల్కొండ నియోజకవర్గానికి ఫైర్ స్టేషన్ (అగ్నిమాపక కేంద్రం)ను ప్రభుత్వం మంజూరు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బాల్కొం డ మండల కేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో గురువారం
ఉమ్మడి జిల్లాలో చలి ప్రభావం పెరిగింది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంటున్నది. దీంతో
సీఎం కేసీఆర్ ఇటీవల నూతన సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా నిజామాబాద్ నగర అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.
Nikhat Zareen | అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు అర్జున అవార్డు వరించిన సంగతి తెలిసిందే. నిఖత్ జరీన్కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల �
Nizamabad | నిజామాబాద్ పట్టణంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు హాస్టల్ పైనుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు వరుసగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో బీజేపీ నాయకులు గులాబీ బాటప�