MP Arvind | నిజామాబాద్ బీజేపీలో జరిగిన అంతర్గత పోరును ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య మెడకు చుట్టేశారు. జిల్లా పార్టీలో సంస్థాగత నిర్ణయాలు, మార్పులు, చేర్పుల బాధ్యత అధ్యక్షు�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గ�
Minister Prashanth Reddy | చరిత్రలో ఇంత భారీ వర్షాపాతం ఎన్నడూ చూడలేదని, కుంభవృష్టితో చాలా నష్టం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాల్లో అత్యధిక వర్షాపాతం నమోదైందని, అందులో ఐదుప్ర�
Sriram Sagar Dam | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువన భారీ వానలతో గోదావరిలోకి భారీగా వరద వస్తున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో జలాశయాల్లోకి వరద వచ్చి చేరుతున్నది.
South Central Railway | హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్లో మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా జులై 24 నుంచి 30వ తేదీ మధ్యలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించా�
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి (Godavari) నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వ
MLC Kavitha | నిజామాబాద్ : తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు 24 గంటల పాటు సమయం ఇస్తున్నానని, ఆ లోగా ఆరోపణలలో రుజువు చేయకపోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని బీఆర్�
MLC Kavitha | తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిజామాబాద్లో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళాను ఏ�
చినుకు ఆగలేదు.. వాన తగ్గలేదు. నాలుగో రోజూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, గోదావరి, మంజీరా నదులు పోటెత్తుతున్నాయి. కల్యాణి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్క, చెల్లెలు ఇద్దరు హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ పట్టణంలోని జిరాయాత్ నగర్లో నివసిస్తున్న మగ్గిడి రాజవ్వ (72), మగ్గిడి గంగవ్వ (62),
Nizamabad | జిల్లా కేంద్రానికి శివారు ప్రాంతంలో గల మాధవనగర్ వద్ద తాత్కాలిక రోడ్డు వరద నీటికి కొట్టుకుపోయింది. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో తార్ రోడ్డుకు బదులుగా తాత్కాలిక రోడ్డు ద్వారా హైదరాబాద్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.
కరీంనగర్లో 2001 మే 17న నిర్వహించిన సింహగర్జనలో సమైక్య పాలకుల గుండెల్లో సమరశంఖాన్ని పూరించారు. తదనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో 2001 జూలై 12, 15, 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక ల్లో రైతు నాగలి గుర్తుతో పెనుసంచలాన్న