మానవాళికి ప్రాణవాయువును అందించడంతోపాటు సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు చెట్లు అవసరం. అడవులు క్రమంగా అంతరిస్తున్న తరుణంలో విరివిగా మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్�
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కులవృత్తులే ఆధారం. కానీ, ఆధునిక, సాంకేతిక యుగంలో ఎదురైన సవాళ్లతో అవి సంక్షోభంలో చిక్కుకున్నాయి. సరైన సహకారం లేక వాటి మనుగడే ప్రశ్నార్థకమైంది. కులవృత్తులు అంతరించి పోయే దశలో కేసీ�
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి సాధించి నేడు దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. భారీగా నిధులు మ
Minister Prashanth reddy | కొత్తగా తెచ్చుకున్న తెలంగాణాను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సమన్వయంతోనే ఉన్నాం. కానీ కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడంలో వివక్ష
MLC Kavitha | చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్గూడకు చెందిన హారికకు అండగా
MLC Kavitha | ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక్కటే ఇందుకు నిదర్శనం అని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. బతుకుదెరువు కోసం ఖతార్ దేశానికి వెళ్లి అక్కడి జైలులో చిక్కుకున్న బాధితులను క్షేమంగా ఇంటికి రప్పించారు.
Adikmet | హైదరాబాద్లోని అడిక్మెట్లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అడికెట్మెట్ ఫ్లైఓవర్పై ఓ బైకు అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం
cm kcr | ప్రముఖ పాత్రికేయులు గొవర్ధన సుందర వరదాచారి(92) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వరదాచారి నాలుగు
శిక్షణలో భాగంగా జిల్లాకు వచ్చిన ట్రైనీ అధికారులు మండలంలోని ఎత్తొండలో బుధవారం పర్యటించారు. క్యాంప్ సమీపంలో పలువురు రైతులు సాగుచేస్తున్న వరి, పసుపు పంటలతోపాటు సీతాఫలాల తోటలను పరిశీలించారు. రైతులతో మాట్
ఇది ప్రభుత్వ బడి..రైలులా మారిపోయింది. పిల్లల్ని ఆకట్టుకోవడానికి ఎస్ఎంసీ చైర్మన్ శ్యామ్రావు పాఠశాలకు రైలు బోగీలా పెయింటింగ్ వేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరెపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశ
బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయం వద్ద రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శ్రీ క్షేత్రం నాచారం పీఠాధిపతి మధుసూదానంద సరస్వతీ స్వామీజీతో అయ్యప్ప మాలధారుల మహాపాద యాత్రను బుధవారం జెండా ఊపి ప్రార�
కాలం కరుణించింది.. రైతన్న పంట పండింది.. ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. పుట్ల కొద్దీ వడ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. వేగంగా కాంటా ప్రక్రియ �
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి పిల్లలెవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, డే స్కాలర్ పాఠశాలలను నిర్వహిస్తున్నది. ప్రతి ఒక్కరూ బాగా చదు