బాల్కొండ, ఫిబ్రవరి 10: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది.
స్థానిక వన్నెల్(బీ) చౌరస్తా వద్ద సయ్య ద్ రఫీక్ అనే వ్యక్తిని సయ్యద్ సొఫియాన్, సయ్యద్ రిహాన్ చాకుతో దాడిచేశారు. ఈ దాడిలో రఫీక్తోపాటు స్నేహితుడు అతారుద్దీన్కు గాయాలయ్యాయి.