Vemula Prashanth Reddy | కాంగ్రెస్ గూండాల దాడిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం.. ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యాలపైన ప్రశ్నిస్తూనే ఉంటుంది అ
izamabad | కేసీఆర్ పాలనలో 10 ఏండ్ల పాలన సంక్షేమం కోసమైతే.. రేవంత్ రెడ్డిది 17 నెలల పాలన విధ్వంసమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్�
Balkonda | పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అమలు చేయడంలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పది డెస్క్ టాప్ కంప్యూటర్లు చేరాయి.
Balkonda | విద్యార్థుల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గురువారం బాల్కొండ లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులకు నేత్ర వైద్య నిపుణులు గురురాజ్ ఆధ్వర్యంలో గత
Donation | పారిశ్రామికవేత్త, మండలంలోని చిట్టాపూర్ వాసి వసంత టూల్స్ ,క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏనుగు దయానంద రెడ్డి తాను చదువుకున్న పాఠశాలకు ఇతోధికంగా సహాయాన్ని అందజేస్తున్నారు.
RJD Satyanarayana Reddy | పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, ఉపాధ్యాయుల మార్గదర్శకాన్ని అనుసరించి, ధైర్యంగా పరీక్షలను రాయాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు స�
ACP Venkateswara Reddy | రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వేంకటేశ్వర రెడ్డి తెలిపారు.
Crime News | శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్లోకి చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతి చెందాడు. బాల్కొండ గ్రామానికి చెందిన బట్టు నారాయణ(55) రోజువారీగా చేపలు పట్టడానికి శ్రీరాంసాగర్ బ�
Road Accident | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు వెళ్తుండగా విషాదకర ఘటన చోటు చేసుకున్నది. 44వ నంబర్ జాతీయ రహదారిపై బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద కారు-లారీ ఢీకొట్టుకున�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో ట్రాక్టర్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ చోరీకి సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు ఒక కొనుగోలుదారుడిని అరెస్టు చేసినట్�
Collector inspections | ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ �