ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎంఎండీ వరకున్న ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. అందువల్ల ఎస్ఆర్ఎస్పీలో (SRSP) ఉన్న నీటిని వరద కాలువ ద్వారా దిగువకు
నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్పై 3 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్య�
Minister Vemula | సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. పలు సంఘాలు తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం �
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Balkonda, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Balkonda, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Balkonda,
CM KCR | రాబోయే రోజుల్లో వరిధాన్యం సేకరణలో తెలంగాణ నెంబర్ వన్ కాబోతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. బాల్కొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని.. విద్యుత్ సంస్కరణల పేరుతో మోటర్లకు మీటర్లు పెట్టి ముక్కుపిండి పైసలు వసూలు చేయాలంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. బాల్కొండ సభలో కేంద్�
CM KCR | బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికుల ఓటు ఇంకో పార్టీకి పడొద్దు అని కేసీఆర
CM KCR | ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువైందని సీఎం కేసీఆర్ అన్నారు. వజ్రాయుధంలాంటి ఓటును ఉల్టా వినియోగిస్తే కిస్మత్ను బదలాయిస్తుందని.. భవిష్యత్ను కిందమీద చేస్తుందని ప్రజలను హెచ్చరించారు. బాల్కొండలో జరిగి�
CM KCR | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి గురించి అడ్డగోలుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మనషులు మాట్లాడితే కొంచెం ఇజ్జత్ ఉం
CM KCR | ఎన్నికల్లో ఏం పడితే మాట్లాడే దుష్ట సాంప్రదాయం దేశంలో వస్తుందని.. ఆగమవుడున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే�
Minister Vemula | బాల్కొండను సీఎం కేసీఆర్9CM KCR) బంగారు తునక చేశారు. కాళేశ్వరం జలాలతో జిల్లాలను సస్యశ్యామలం చేశారు. మిషన్ కాకతీయ పథకంలో జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. రూ.వెయ్యి కోట్లతో బాల్కొండ నియ�
వచ్చే ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యేగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మరోసారి గెలిపించుకుంటామని గ్రా మాల్లో ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నా యి.