రెండున్నరేండ్లుగా విధులకు దూరంగా క్షేత్ర సహాయకులు మానవీయ కోణంలో స్పందించిన సీఎం కేసీఆర్ మళ్లీ విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 630 మందికి ఊరట రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు ము�
మది నిండా మువ్వన్నెల జెండా ఉమ్మడి జిల్లాలో వైభవంగా వజ్రోత్సవాలు జోష్ నింపిన ‘ఫ్రీడమ్ రన్’ ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు వజ్రోత్సవాల వేళ మువ్వన్నెల పతాకం మురిసింది.. పల్లె పల్లెన సగర�
విద్యానగర్, ఆగస్టు 11 : హిందూ సంప్రదాయ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది రాఖీ పౌర్ణమి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమను శ్రావణ పౌర్ణిమ లేదా జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ లేదా �
బీర్కూర్, ఆగస్టు 11: దేశంలోని ప్రతి పౌరుడు అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలు దేశం కోసం అసువులు బాసిన అమరుల త్యాగఫలమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. బాన్సువాడ పట్టణంలో గురువారం నిర్వహించిన ఫ�
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వర్ని మండలం పాత వర్నిలో40 ఇండ్లను ప్రారంభించిన స్పీకర్ వర్ని, ఆగస్టు 11: బాన్సువాడ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను అందించే వరకూ విశ్రమించేది�
త్వరలో 10 లక్షల కొత్త పింఛన్లు దీర్ఘకాలిక ప్రయోజనాలతోనే పథకాల అమలు కామారెడ్డి పట్టణ పరిధిలోని మహిళలు, లబ్ధిదారులతో వీసీలో మంత్రి కేటీఆర్ కామారెడ్డి, ఆగస్టు 11: రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ సంక్షేమ పథక
ఉత్సాహంగా సాగిన ఫ్రీడమ్ రన్ ఇందూరులో జాతీయ పతాక రెపరెపలు దేశభక్తి నినాదాలతో మార్మోగిన వీధులు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఇందూరు, ఆగస్టు 11 : ఇందూరు త్రివర్ణ శోభితమైంది. స్వతంత్ర
నిజామాబాద్ : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. వనమహోత్సవంలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలోని పడగల్ గ్రామంలోని ఫ్రీడమ్ పార్క్లో మొక్కలు నా
Nizamabad | నిజామాబాద్ జిల్లా ముప్కాల్లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న కారు ముక్పాల్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు
నిజామాబాద్ : స్వాతంత్య్ర సమరయోధులను పోరాట పటిమను గుర్తుచేసుకునేలా వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వా�
కుల వృత్తులను నమ్ముకున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అన్ని రకాలుగా చేయూతనిస్తూ వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నది. ‘కుల వృత్తులకు సాటి రాదు గువ్వల చెన్న’ అన్న నానుడిని నిజం చేస్�
Sri Ramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ, పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగింది.ప్రస్తుతం జలాశయానికి 45వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఏడుగేట్ల ఎత్తి 45వేల క్యూసెక�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పరిపాలనాపరమైన అనుమతులతోపాటు ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు
జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పరీక్షకు జిల్లాలో మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. స