KTR | రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిపాజిట్ గల్లంతు ఖాయం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారు. నీవు ఎక్క�
KTR | భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతమవుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం ప్రారంభించిన అనం�
KTR | ఐటీ హబ్ అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు.. స్థానిక యువత ఆశలకు, ఆకాంక్షాలకు ప్రతిబింబం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్లో వారు హైదరాబాద్, అమెరికా వెళ్లాలం�
Minister KTR | నిజామాబాద్ ఐటీ టవర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్ను పరిశీలించారు.
Minister KTR | నిజామాబాద్ పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బయల్దేరి వెళ్లారు. నిజామాబాద్లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను ఆయన ప్రారంభించనున్నారు.
NRI | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో తెలంగాణ ఎంతో ముందుకు దూసుకెళ్తుంది. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్గా తెలంగాణ నిలిచిందని మహేష్ బిగాల(బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్�
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్లను అందుబాటులోకి తీసుకొచ్చ�
Ameen Khwaja | అవకాశాలు రావు సృష్టించుకోవాలి. అదృష్టం తలుపు తట్టదు. మనమే తట్టి లేపాలి. డిగ్రీలు మాత్రమే అర్హత కాదు. పట్టుదలను మించిన పట్టా లేదు. ఇందూరు బిడ్డ అమీన్ ఖ్వాజా గెలుపు కథలో కీలక వాక్యాలు ఇవన్నీ. బస్టాండు �
Nizamabad |ఇద్దరు భార్యల పోరు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడో భర్త. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నిజాంపూర్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై యాదగిరిగౌడ్, స్థానికుల కథనం మేరకు.. నిజాంపూ�
MP Arvind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నుంచి బీజేపీని కాపాడాలంటూ సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగారు. అధిష్ఠానానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బీడీ టేకేదార్లకు తీపికబురు అందించింది. బీడీ టేకేదార్లకు జీవనభృతి ఇవ్వాలని కేబినెట్ ఆమోద ముద్రవేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీడీ టేకేదార్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సర్క�
త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని ఏర్పాటు చేయాలని అంతర్జాతీయంగా పేరొందిన హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.