ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్,
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఉన్న రూం నంబర్ జీ-94లో సాయంకాలం ఓపీని శనివారం ప్రారంభించారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాష్ట్రప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజల�
మెండోరా మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్, యూత్ నాయకులు మంత్రి ప్రశాంత్రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. మైనారిటీ నాయకు�
జిల్లాకేంద్రంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్ పాల్గొని పోచమ్మగల్లీలోని పెద్దపోచమ్మ, ఎల్లమ్మతల్లి ఆలయంలో పూజలు చేసి బోనం సమర్పిం�
కామారెడ్డి : అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. పసుపు, కుంకుమ, పూలు సమర్పించి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ..క్య�
పేదల స్వయం ఉపాధిపై కేంద్రం పన్ను పోటు కొనుగోళ్లు తగ్గుతాయని ఆందోళన కమ్మర్పల్లి, జూలై 23: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ బాదుడుతో చిరు వ్యాపారులు విలవిలలాడుతున్నారు. ఛాయ్ వాలా ప్రధాని అయితే తమలాం�
బాన్సువాడకు ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల మంజూరు ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు మౌలిక వసతుల కోసం రూ.3.19 కోట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బీర్కూర్, జూలై 23: బాన్సువాడ ప్రాంతంలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల ఏ
10 బైక్ల స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ నాగరాజు పలు పోలీస్స్టేషన్ల పరిధిలో అనేక బైక్ల చోరీలకు పాల్పడిన పెర్కిట్కు చెందిన మహ్మద్ వహీద్ అలీని అరెస్ట్ చేసినట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పో
జీఎస్టీతో సామాన్యుడు విలవిల మరణ శాసనంగా మారిన వస్తు సేవల పన్ను విధానం పేదలపై చీటికి మాటికి బాదుతున్న కేంద్రం ఇంధన, నిత్యావసరాల ధరలతో బెంబేలు… పన్నుల చెల్లింపులకే సగాని కన్నా ఎక్కువ వ్యయం… పొదుపు చర్�
ధర్నాలు, రాస్తారోకోలు.. మోదీ దిష్టిబొమ్మల దహనం భీమ్గల్/ముప్కాల్/ఆర్మూర్/రుద్రూర్/రెంజల్/ మోస్రా(చందూర్), జూలై 22 : కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు భీమ్గల్లో �
ఖలీల్వాడి, జూలై 22 : భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా మ�