నిజామాబాద్ : కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్ష బాధితులకు ఎమ్మెల్సీ కవిత చేయూతనిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు జాగృతి
నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి,
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11,615 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 106 గ్రామాల్లో 7,900 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల�
ఉమ్మడి జిల్లాకు వాన ముప్పు పొంచి ఉన్నది.. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసింది. లోతట్
నింగి నుంచి నేలకు రాలుతున్న ఒక్కో చినుకు బొట్టు... వరదై వాగులు, వంకలు, కాలువల గుండా ప్రవాహమై చెరువులకు చేరుతున్నది. చెరువులు నిండి అలుగులు పోస్తూ జల జీవాలను ఎగిరి దుంకిస్తూ ముందుకు కదులుతున్నాయి. తటాకాలను �
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో ను ఇరిగేషన్ ఇంజినీర్లు క్రమంగా పెంచుతున్నారు. వరద కాలువలో 12,000 క్యూసెక్కులు, 15 వరద గేట్ల నుంచి 42 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ ద్వారా 6000 క్యూ�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద పురాతన శివాలయం వరదనీటిలో మునిగిపోయింది. గోదావరిలో భారీగా వరద నీరు వస్తుండడంతో శివాలయానికి పైనుంచి నీళ్లు వెళ్తున్నాయి. ఇప్�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ ఎస్సారెస్పీ గేట్లు ఎత్తివేశారు. మొత్తం 9 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుం�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని జానకి బాయి చెరువు కనువిందు చేస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మత్తడి దుంకుతూ.. సరికొత్త అందాలను సంతరించుకొని చ
Heavy rains | అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. మబ్బులకు చిల్లుపడినట్లుగా వర్షాలు కురుస్తున్నాయి.
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి నిజామాబాద్ నుంచి తిరుమలకు బస్సు ప్రారంభం ఖలీల్వాడి, జూలై 8 : ఆర్టీసీలో కారుణ్య నియామకాల ద్వారా విడతల వారీగా 1,200 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆర్టీసీ చైర్మన్,
తటాకాల్లోకి చేరుతున్న వరద ఎగువ నుంచి ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్ఫ్లో.. కర్షక లోకంలో వెల్లివిరుస్తున్న ఆనందం పొలం పనుల్లో బిజీబిజీ ఉమ్మడి జిల్లాలో ఆశాజనకంగా వర్షపాతం నమోదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో
సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తిరుమలకు బస్సు సర్వీసు ప్రారంభం ఖలీల్వాడి, జూలై 8: ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్న�
రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి భద్రతలతో పాలన కాళేశ్వరం ప్రపంచంలోనే నంబర్వన్ ప్రాజెక్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే రాయకూర్ క్యాంపులో అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్ పోచారం �
రైతులకు పరిహారం అందించేందుకు అధికారుల నిర్ణయం కమ్మర్పల్లి, జూలై 8 : ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ సొసైటీలో అక్రమాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు నష్టపరిహారాన్ని అందించేందుకు సహక�