Minister Prashanth reddy | తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతుల కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద కల్లాలు
MLC Kavitha | బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచే దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎనిమిదో రోజైన శుక్రవారం ఈవెంట్స్ కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను
Nizamabad | నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని జానకంపేటలో అప్పుల బాధ తట్టుకోలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
బోధన్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మహ్మద్ షకీల్ ఆమేర్పై బీజేపీ నేత వి.మోహాన్రెడ్డి అసతస్య ప్రచారాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎ
క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమ శిక్షణ అలవడుతుందని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. తిమ్మాపూర్లో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వాలీబాల్,
మండల కేంద్రంలోని గ్రామీణ క్రీడా ప్రాంగణంలో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో వారం రోజులుగా కొనసాగుతున్న (అండర్-16 సబ్ జూనియర్ బాలబాలికల) కబడ్డీ శిక్షణ శిబిరం బుధవారం ముగిసినట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా �
జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో గాంధారి కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలను సాధించినట్లు ప్రిన్సిపాల్ శిల్ప, వ్యాయామ ఉపాధ్యాయురాలు సవిత తెలిపారు.
సంగీత్ కల్చరల్ అకాడమీ 20వ వార్షికోత్సవ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు అలుక కిషన్ అధ్యక్షతన జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మంగళవారం కళాకారులను సన్మానించారు.
అన్ని వర్గాల అభ్యున్నతే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని కౌల్పూర్ పంచాయతీ పరిధిలోని రైతుఫారం గ్రామంలో మంగళవారం పర్యటించారు. �