పెరిగిన ఇంధన ధరలతో కకావికలం ఇంధన ధరలను ఇష్టానుసారంగా పెంచిన కేంద్రం వ్యవసాయంపై కక్షగట్టిన మోదీ సర్కారు ఏడాది వ్యవధిలో డీజిల్పై రూ.30 పెంపు పొలం పనుల్లో యంత్రాలు వినియోగించాలంటే ఇక్కట్లు బీజేపీ సర్కారు
ఫలితంలేని బీజేపీ నేతల పర్యటనలు జాతీయ సమావేశాల పేరిట టూర్ అభివృద్ధి ఊసే ఎత్తని కేంద్రమంత్రులు, ఎంపీలు అదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసంబద్ధ ఆరోపణలు నిజామాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) భారతీయ జనతా ప
హైదరాబాద్లోని జలవిహార్లో శనివారం రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆర్టీసీ చైర
వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. అన్నదాత ఎక్కడ పొలం దున్నితే అక్కడు పక్షులు వాలి కడుపు నింపుకొంటున్నాయి. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగు కోసం రైతులు పొలాలను దున్నుతున్నారు. దున్నే సమ�
ట్విట్టర్ వేదికగా మోదీకి మంత్రి వేముల ప్రశ్న బీజేపీ ప్రభుత్వం పసుపు బోర్డును ఎందుకు మంజూరు చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మీ పా�
న్యూయార్క్లో పర్యటించిన మంత్రి అద్భుత నగరంగా అభివర్ణన కమ్మర్పల్లి, జూలై 2 : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మా�
ఒక్కరోజులో ఒక టీఎంసీ వరద రాక మెండోరా, జూలై 2 : ఎస్సారెస్పీలోకి ఒక్కరోజులో 1.237 టీఎంసీల వరద వచ్చి చేరినట్లు ఏఈఈ రవి శనివారం తెలిపారు. మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ నెల ఒకటో తేదీన తెరుచుకోగా..ఎగువ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ లీగల్, జూలై 2 : విద్య.. విద్యార్థుల వికాసానికి, భవిష్యత్తు జీవన నిర్మాణానికి దిక్సూచిగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార స
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 2 : జిల్లావ్యాప్తంగా అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పలు సొసైటీల వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. సహకార సంఘం ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సొసైటీల ఆవరణలో సహకార జె�
సాంకేతిక విద్యపై విద్యార్థుల ఆసక్తి.. మెండుగా ఉపాధి అవకాశాలు సత్తాచాటుతున్న నవీపేట్ కళాశాల విద్యార్థులు నవీపేట, జూలై 2 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందులో భాగంగానే నిజ�
ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ నిజామాబాద్ క్రైం, జూలై 2 : నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ సౌత్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్ సంబంధిత ఎస్సైలతో సమావేశం నిర్వహించారు
ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఐదు రకాల మొక్కలతో వనాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహిం�
పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించొద్దంటూ వీడీసీ సభ్యుల తీర్మానంతో ఓ స్కూల్ కరస్పాండెంట్ ఆందోళన చెందారు. వారి నిర్ణయం ఇబ్బందిగా మారడంతో వాటర్ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన ధర్పల్లి మండలం దు�
నవనాథులు నడయాడిన నల్లటి రాళ్లగుట్ట.. సిద్ధుల గుట్టగా ప్రసిద్ధి చెందింది. సహజ అందాలను సంతరించుకున్న ఈ గుట్ట.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎవరూ పట్టించుకోలేదు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కృషితో సిద�
బీజేపీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త తమను వేధిస్తున్నారని, ఆయన నుంచి తమను రక్షించాలని నవీన్ అనే బాధితుడు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశాడు.