జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ జిల్లా యువజనశాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిజామాబాద్ స్పోర్ట్స్, జూన్ 14 : అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన నిఖత్ జరీన్ ఈ నెల 16వ తేదీన ని�
భీమ్గల్, జూన్ 14: తమ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5.69కోట్లతో చెక్డ్యామును మంజూరు చేయడం సంతోషంగా ఉన్నదని భీమ్గల్ మండలం బెజ్జొరా రైతులు అన్నారు. ఈమేరకు మంత్రి ప్రశాంత్రెడ్డి చిత్ర పటానికి వారు మంగళ
భీమ్గల్, జూన్ 14 : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా నుంచి రుద్రంగి వయా మానాల వరకు సుమారు రూ. 14.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్న డబుల్ రోడ్డు పనులను మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. ప
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్టు పరారీలో మరో ఏడుగురు 33 బ్యాటరీలు, ఒక కారు సీజ్ వివరాలు వెల్లడించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, జూన్ 14 : జియో టవర్లకు ఉపయోగించే విలువైన బ్యాటరీలను దొంగిలించే అం�
రెంజల్, జూన్ 14: మండలంలోని కందకుర్తి సమీపంలో గోదావరి, హరిద్ర, మంజీర నదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రం ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భక్తులతో కిలకిటలాడింది. ఏరువాక పౌర్ణమి రోజు త్రివేణి సంగమంలో కుటు�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్14: పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మాక్లూర్ మండలంలోని డీకంపల్లి గ్రామంలో మంగళవారం ని�
డిచ్పల్లి, జూన్ 14: మహిళా సంఘాల కృషితోనే డీఆర్డీఏకు రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం లభించిందని డీఆర్డీవో చందర్నాయక్ అన్నారు. డిచ్పల్లిలోని సాంకేతిక శిక్షణా అభివృద్ధి కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జి
కలెక్టర్ నారాయణరెడ్డి మనోహరాబాద్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ జక్రాన్పల్లి, జూన్ 14: మన ఊరు-మన బడిలో భాగంగా చేపడుతున్న పనులతో ప్రభు త్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మా
ముమ్మరంగా సాగుతున్న పట్టణ ప్రగతి బోధన్, జూన్ 14: బోధన్ పట్టణంలోని అన్ని వార్డుల వారీగా బల్దియా అధికారులు, కౌన్సిలర్లు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మురికి కాలువలను శుభ్రం చేయించడంతో పాటు ల�
బడిగంట మోగింది.. పాఠశాల తెరుచుకుంది. వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. వారికి పలుచోట్ల ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పల�
నిజామాబాద్ : కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు స్థానిక రోడ్లు – భవనాల �
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్లోని శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆరు రోజులపాటు సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం సంపూర్ణమైంది. భక్తులు గర్భగుడిలో స్వామి�
సీహెచ్ కొండూర్లో వైభవంగా ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు కొలువుదీరిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి చివరి రోజు వైదిక క్రతువులో పాల్గొన్న సీఎం సతీమణి శోభ హాజరైన సభాపతి పోచారం, మంత్రి వేముల, ఎ�
కొలువుదీరిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నృసింహ స్వామి పూర్ణాహుతితో సంపూర్ణమైన వైదిక క్రతువులు సీహెచ్ కొండూర్లో వైభవంగా ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు చివరి రోజు వైదిక క్రతువులో పాల్గొన్న సీఎం సతీమ�