CM KCR | కొత్తగా నిర్మించిన నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కో�
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనకు సర్వం సిద్ధమైంది. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో టీఆర్�
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరుచేసిన పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు, ఐడీ కార్డులను లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం పంపిణీ చేశారు. డిచ్పల్లి మండలంలోని కొలిప్యాక్లో ఎమ్మెల్యే బ�
బస చేసిన మూడు రోజులూ రాజకీయాలే.. తెలంగాణ ప్రభుత్వాన్ని దూషించడంపైనే ఫోకస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరాలివ్వని నిర్మల ప్రజావసరాలపై వినతులివ్వని బీజేపీ నేతలు నిజామాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగా�
నిజామాబాద్ : సెప్టెంబర్ 5 న నిజామాబాద్లోని గిరిరాజ కళాశాల మైదానంలో జరుగునున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్ ఏర్పాట్లపై టీఆర�
నిజామాబాద్ : ఇచ్చిన మాట మేరకు ఎన్ని ఇబ్బందులున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో వెయ్యి మంది లబ్ధిదారులకు పెన్షన్ ప�
నిజామాబాద్ : పేద ప్రజలని వంచించే గుజరాత్ మోడల్ మనకు వద్దని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే తెలంగాణ మోడల్ ముద్దు అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్ర�
పేదలే రాష్ట్ర ప్రభుత్వానికి బంధువులని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనం, నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఫంక్షన్ హాలులో నూత
నగరంలోని వినాయక్నగర్లో ఉన్న టీ-మార్ట్ సూపర్ మార్కెట్లో తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చ
T Mart supermarket | నిజామాబాద్ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఆర్యనగర్లో ఉన్న టి మార్ట్ సూపర్ మార్కెట్లో (T Mart supermarket) ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు
హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 ( నమస్తే తెలంగాణ ): పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ) ప్రక్రియ వేగవంతానికి శనివారం కూడా పాస్పోర్ట్ కేంద్రా�
నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఒకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, అప్తమాలజ�
అప్పుల బాధతో హోటల్ గదిలో నలుగురు ఆత్మహత్య మృతులు ఆదిలాబాద్ జిల్లా వాసులు వేధింపులే కారణమని సూసైడ్ నోట్ నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన రియల్ ఎస్టేట్ వ్యాపారం కుటుంబాన్ని బలిగొన్నది. అప్పులు తీర్చ