ప్రభుత్వ కార్యాలయాలు పవిత్రమైన నిలయాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ప ట్టణంలో పర్యటించారు. తహసీల్, రెవెన్యూ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు
రెండు దశాబ్దాలకు పైగా సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త దిశగా సాగుతున్నది. దేశ బలోపేతం కోసం ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవి�
నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాత శోభాయాత్ర ఉమ్మడి నిజామామాద్ జిల్లాలో గురువారం శోభాయమానంగా కొనసాగింది. పలు మండలాల్లో నిర్వహించిన శోభాయాత్రలో వందల మంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రకు మహిళలు మంగళ
పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన దసరా సంబురాలు, రావణ దహన కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మా
సంస్కృతి, చారిత్రక వైభవాన్ని భావి తరాలకు అందించడంలో నిర్లక్ష్యం నెలకొన్నది. మహనీయుల అనుభవాలు, జ్ఞాపకాలు మరుగునపడుతున్నాయి. ఇందూరు నగరంలోని తిలక్గార్డెన్లో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శనశాల ఆరేండ�
CM KCR | జాతీయ పార్టీ ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా నిజామాబాద్ సీఎస్ఐ చర్చిలో క్రైస్తవ మత పెద్దలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ�
Nizamabad | కోతులకు భయపడి చెరువులో దూకిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో చోటు చేసుకున్నది. ఈ సంఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు
Nizamabad | మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ సమీపంలో బైకు, కారు ఢీకొన్నాయి. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
అహింసతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మహాత్మా గాంధీ 153వ జయంతిని జిల్లా కేంద్రంలోన�
ఓ వైపు చదువు..మరోవైపు నాటు కోళ్ల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. తాను కుటుంబానికి భారం కా కూడదనే ఉద్దేశంతో నెల కు రూ.45 వేలు సంపాదిస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఇతరులకు ఆదర్శం గా నిలుస్తు�
‘స్వచ్ఛ సర్వేక్షణ్'లో నిజామాబాద్ జిల్లాకు ప్రకటించిన అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన ప్రత్యేక
రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అమలుచేస్తూ జీవో విడుదల చేయడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్
సమైక్య పాలనలో దండగలా మారిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు సీఎం కేసీఆర్.. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు రంది లేకుండా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్.. పుష్కలంగా సాగు నీటి వసతి కల్పించారు. �
Telangana Govt | రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో పోతంగల్ను మండల కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్న�