మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆశ వర్కర్లకు సెల్ఫోన్ల పంపిణీ వేల్పూర్, మార్చి 30 : కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సిబ్బంది సేవలందించారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల �
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాలపై అభిరుచి, ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పలు కార్యక్రమాలను చేపడుతున్నది.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో వ్యాపారిలా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
మాజీ ఎంపీ మధుయాష్కీ ఒక పొలిటికల్ టూరిస్టు అని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనేదాక ఉద్యమిస్తామని రైతన్నలు స్పష్టం చేశారు. కొనుగోళ్లపై సాకులు చెబుతూ మోదీ ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్ర రైతాంగం సాగుచేస్తున్న ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని మార్కెట్ కమిటీలు, సొసైటీల పాలకవర్గాలు సోమవారం తీర్మానం చేశాయి.
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన రోజురోజుకూ బీజేపీపైపెరుగుతున్న ప్రజావ్యతిరేకత ఇప్పటికే ఇంధన ధరల పెంపుతో ఆగ్రహంతో ఉన్న ప్రజలు నేడు, రేపు సార్వత్రిక సమ్మెలోకి బ్యాంకులు, కార్మిక సంఘాల�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్పేటలో వెలుగుచూసిన ఎర్రజొన్న నకిలీ విత్తనాల కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు మార్చి 23న బాల్కొండ పోలీస్స్టేషన్లో వ�
యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉమ్మడి జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. పంజాబ్ తరహాలో మనరాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేసే వరకూ విశ్రమించవద్దని, ఆందోళనలను ఉధృతం చే