జాతీయ రహదారుల వెంట ఏర్పాటుకు చర్యలు ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాల సేకరణ, స్థలాల గుర్తింపు నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి ఆర్మూర్, ఏప్రిల్ 1: జిల్లాలో ప్రభుత్వ వెంచర్లు ఏర్పాటు చేసేం�
రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఆయన కర్ణుడు కాదు, అర్జునుడు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే మాతో కలిసి కేంద్రంపై ఉద్యమించండి కాంగ్రెస్ నేతలపై ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ధ్వజం ధర్పల్�
విద్యార్థులకు చదువు భారం కావొద్దు..వారి భవిష్యత్తుకు ఆధారంగా నిలువాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పేద విద్యార్ధులకు ఆంగ్ల బోధనతో పాటు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళి�
ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రానున్న నాలుగు రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ కులవృత్తులకు చేయూతనిస్తున్నారని, గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల, కుర్మల అభ్యున్నతికి కృషిచేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నదని, బండి సంజయ్కి దమ్ముంటే ప్రధాని మోదీని ఒప్పించి తెలంగాణ వడ్లను కేంద్రంతో కొనుగోలు చేయించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ�
సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ విద్యార్థుల కోసం కోట్లాది రూపాయల ఖర్చు : స్పీకర్ పోచారం కోటగిరిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్
నిజామాబాద్, కామారెడ్డికి రాష్ట్రస్థాయి అవార్డులు నిజామాబాద్ సిటీ/విద్యానగర్, మార్చి 30: మహిళా సంఘాలకు 2020-21 అర్థిక సంవత్సరంలో లక్ష్యం మేర స్త్రీనిధి రుణాలు అందిండంతోపాటు రికవరీలోనూ నిజామాబాద్, కామారెడ
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తూ బంగారు తెలంగాణనే లక్ష్యంగా పని చేస్తున్నారని హోం శాఖ మం త్రి మహమూద్ అలీ అన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలోని కోటగిరి మండలంలో బుధవారం
ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ను రాజీ పద్ధతిన ఒప్పించి రైతులకు దాదాపు రూ.70లక్షల లబ్ధి చేకూర్చామని ఉమ్మడి జిల్లా జడ్జి సునీత తెలిపారు. ఈ మేరకు బిచ్కుంద మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణలో ఉన్న 43 స�