కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మేమంటే మేమంటూ పోటాపోటీగా నిరసనలకు దిగడమే కాకుండా బహిరంగంగానే ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేయడంతో స్థానికులు విస్త్తుపోతున్నారు. మంగళవారం బా న్సువాడ, ఎల్ల�
జిల్లావ్యాప్తంగా ఉపాధిహామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో కొనసాగుతున్న పనులను అధికారులు మంగళవారం పరిశీలించారు. కూలీల హాజరు, పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా ప్రభుత్వ దవాఖానలో రోగులకు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచించారు.
శ్రీరామనవమి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆదివారం వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రసిద్ధ రామాలయాల్లో కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ను సొంత పార్టీ నేతలే నిలదీశారు. శనివారం పార్టీ అంతర్గత సమావేశంలో పలువురు నగర కార్పొరేటర్లు అర్వింద్ తీరుపై త�
భర్తను హత్య చేయించిన భార్య రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరణ కేసును ఛేదించి, నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వివరాలను వెల్లడించిన ఏసీపీ వెంకటేశ్వర్లు నవీపేట, ఏప్రిల్ 9: వివాహేతర సంబంధానికి అడ్
పీహెచ్సీ భవన నిర్మాణాలకు నిధుల మంజూరుపై హర్షం బోధన్ రూరల్/ వేల్పూర్/ ముప్కాల్, ఏప్రిల్ 9 : నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నూతన భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మ
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు,హౌసింగ్,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉచిత శిక్షణ అందివ్వనున�