రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నదని, ఈ నేపథ్యంలో ఉద్యోగార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభ వ్యవహా
తాళ్లరాంపూర్ సొసైటీ ఆస్తుల ఈ-వేలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన అనుమతులు అమ్మకానికి రైస్ మిల్లు, కల్యాణ మండపం, గోదాములు వేలం ద్వారా వచ్చిన నిధులతో బకాయిలు చెల్లింపునకు చర్యలు రైతుల నష్టం కలుగకుండా ర
మంటల్లో చిక్కుకుని ఒకరి మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఇంట్లో చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలి ఎగిసిపడిన అగ్నికీలలు నిజామాబాద్లో ఘటన నిజామాబాద్ క్రైం,ఏప్రిల్ 20 : ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రి�
కమ్మర్పల్లి, ఏప్రిల్ 20: అదో పల్లెటూరు.. తెలంగాణ మలి దశ పోరుకు ఊపిరిలూదిన ఊరు. మారుమూలన ఉన్న ఆ గ్రామం ఉద్యమ ‘మోతె’ మోగించింది. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా రగిలించి, ఉద్యమ స్ఫూర్తిని ఉవ్వెత్తున ఎగిసేలా చేసి�
అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించకపోతే.. జరిమానా, జైలుశిక్ష ఇందూరు, ఏప్రిల్ 20: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నది. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్
మే 6 నుంచి 19 వరకు నిర్వహణ కామారెడ్డి జిల్లాలో 41 కేంద్రాల ఏర్పాటు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు నిమిషం ఆలస్యమైనా..నో ఎంట్రీ మే 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా న�
స్థానికులకే అవకాశం కల్పించేలా ప్రెసిడెంట్ ఆర్డర్ను మార్పించిన ఘనత కేసీఆర్ది : మంత్రి ప్రశాంత్రెడ్డి నిజామాబాద్లో ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 20: ప్రత్యేక రాష్ట�
జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను జోరుగా ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు లైటింగ్ కోసం ఎమ్మెల్యే జీవన్రెడ్డి రూ.40 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం హైదరాబాద్ తరలివెళ్లి ఎమ్మెల్యే జీవన్రె�