డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి వేల్పూర్, మే 8: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం వ్యవసాయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్�
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ముస్తాబైన చుక్కాపూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయం మాచారెడ్డి, మే 8: దుష్టులను దండిస్తూ, భక్తులపై అపార కారుణ్యాన్ని కురిపించే మహిమాన్వితుడు శ్రీలక్ష్మీ నృసింహస్వామి. భక్తుల కొంగు
లారీని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం తొమ్మిది మంది మృతి..17 మందికి గాయాలు ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద ప్రమాదం మృతులంతా పిట్లం మండలం చిల్లర్గి వాసులు ఆచారం కోసం వచ్చి తిరుగు వెళ్తుండగా ఘటన తాగిన మై�
నానమ్మ ఊరిని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ మారనున్న కోనాపూర్ గ్రామరూపురేఖలు రేపు గ్రామంలో మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బీబీపేట్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమ�
జిల్లాలో ఎక్కడికెళ్లినా ఎంపీ అర్వింద్ను అడ్డుకుంటాం.. రైతులతో పెట్టుకుంటే రాజకీయ సమాధి తప్పదు ఎంపీ ఇంటి ఎదుట పసుపు కొమ్ముల కుప్పలు పోసి నిరసన పసుపు బోర్డు విషయంలో మాట తప్పిన ఎంపీ ధర్మపురి అర్వింద్కు అ
సృష్టిలో అందమైన పదం అమ్మ నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది..పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదన మరిచిపోతుంది.ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస
ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని, మూడేండ్లు అయి నా పట్టించుకోకుండా ఎంపీ అర్వింద్ తిరుగుతున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిజామాబాద్ రూరల్, మే 7 : ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించనున్నట్లు ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రూరల్ ఎమ్మెల�
కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్పై రైతుల మండిపాటు యూపీఏ హయాంలో మద్దతు ధరకు ఊసే కరువు పసుపు బోర్డు అంశాన్ని కనీసం పట్టించుకోని కాంగ్రెస్ నిజామాబాద్లో ఎంపీ అర్వింద్తో తెరచాటు రాజకీయం వరంగల్ డిక్లరేషన�
ఖలీల్వాడి, మే 7 : మాదిగలను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటూ, ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించ�
ఖలీల్వాడి, మే 7 : ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ఈనెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ఏ ఒక్క పని పెండి�
నిజామాబాద్లో బ్రాహ్మణ సంఘ భవనం, పీవీ నర్సింహారావు విగ్రహ ఏర్పాటుకు కృషిచేస్తా.. బ్రాహ్మణుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఇందూరు, మే 7 : తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఇ
ప్రపంచంలో రైతుకు ఎదురొచ్చి పెట్టుబడి సాయం అందిస్తున్న సర్కారు తెలంగాణ మాత్రమేనని, కేసీఆర్ తీసుకువచ్చిన సాగు విప్లవంతోనే రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా ఎకరా భూమి రూ.20లక్షలు దాటిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మం