నేడు వానకాలం పంటలపై అవగాహన సదస్సు హాజరుకానున్న మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు ప్రోత్సాహం ఖలీల్వాడి/ మాక్లూర్, మే 5: రాష్ట ప్రభుత్వం రైతులు పంటలు వేసి న�
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఇందూరు, మే 5 : ఇంటర్మీడియెట్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్యారోగ్యశాఖ, ఆర్టీసీ, విద్యుత్ శాఖ, పోస్ట�
మసీదులు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళ�
నా బతుకు (సోడా) బండి వేసవికాలంలో పనిచేసే దివ్యాంగుడు మిగతా రోజుల్లో పింఛనుతోనే బతుకుడు బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ హైమద్కు నలుగురు కుమారులు. వారిలో పుట్టుకతోనే దివ్యాంగుడు షేక్ నబీ. ఒక కాల�
ఎంపీ అర్వింద్ జిల్లాకు చేసింది శూన్యం గ్రామాల్లోకి వస్తే నిలదీయాలి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపు డిచ్పల్లి, మే 3 : మంచిప్ప రిజర్వాయర్ ద్వారా రూరల్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీ�
కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సులువుగా అనుమతులు రాష్ట్రప్రభుత్వం చేయూత కామారెడ్డి జిల్లాలో 729 యూనిట్లకు గ్రీన్ సిగ్నల్ ఎస్సీ,ఎస్టీలకు కలిసి వస్తున్న రిజర్వేషన్ల పద్ధతి కామారెడ్డి, మే 3 : రాష్ట్రం ఏర్పడిన నా
జిల్లాకేంద్రంలో ఉచితశిక్షణను పరిశీలించనున్న ఎమ్మెల్సీ నందిపేట్ మండలంలో పర్యటన ఖలీల్వాడి/నందిపేట్, మే 3 : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించ
కోతల్లేని కరెంట్.. కేసీఆర్ దార్శనికతతో 24 గంటలపాటు విద్యుత్ పెరుగుతున్న డిమాండ్కు తగినట్లుగా సరఫరా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్న సామాన్య ప్రజానీకం పొరుగు రాష్ర్టాల్లో కరెంట్ లేక తీవ్రంగా సతమతం దేశమంత
ప్రతి రోజూ సాయంత్రం యువకులు చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. తమ మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ మ్యాచ్లను లైవ్లో చూస్తూ అప్పటికప్పుడు తమ స్నేహితులతో కలిసి బెట్టింగ్కు పాల్పడుతున్నారు.
ఎన్నో గంటల మేథోమదనం.. మేధావులతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, దీంతో దళితుల దశ మారాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్�
పోచంపాడ్ సోన్పేట్ మధ్య వంతెన నిర్మాణానికి రూ.92.7లక్షలు మంజూరు హర్షం వ్యక్తంచేస్తున్న ఇరు గ్రామాల ప్రజలు మెండోరా, మే 1: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 0.6కిలోమీటర్ల దూరంలో కాకతీయ కాలువపై పోచంపాడ్ సోన్ప
ఎడపల్లి మండలంలోని జైతాపూర్ శివారులో పలు వ్యవసాయ మో టర్లకు చెందిన కేబుల్ వైర్ల చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను ఆదివారం ఉదయం గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఎంపీ అర్వింద్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించాలని టీఆర్ఎస్ బోధన్ పట్టణ కమిటీ నాయకులు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి అన్ని రంగాల్లో మొండి చెయ్యి చూపిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.