కోతల్లేని కరెంట్.. కేసీఆర్ దార్శనికతతో 24 గంటలపాటు విద్యుత్ పెరుగుతున్న డిమాండ్కు తగినట్లుగా సరఫరా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్న సామాన్య ప్రజానీకం పొరుగు రాష్ర్టాల్లో కరెంట్ లేక తీవ్రంగా సతమతం దేశమంత
ప్రతి రోజూ సాయంత్రం యువకులు చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. తమ మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ మ్యాచ్లను లైవ్లో చూస్తూ అప్పటికప్పుడు తమ స్నేహితులతో కలిసి బెట్టింగ్కు పాల్పడుతున్నారు.
ఎన్నో గంటల మేథోమదనం.. మేధావులతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, దీంతో దళితుల దశ మారాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్�
పోచంపాడ్ సోన్పేట్ మధ్య వంతెన నిర్మాణానికి రూ.92.7లక్షలు మంజూరు హర్షం వ్యక్తంచేస్తున్న ఇరు గ్రామాల ప్రజలు మెండోరా, మే 1: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 0.6కిలోమీటర్ల దూరంలో కాకతీయ కాలువపై పోచంపాడ్ సోన్ప
ఎడపల్లి మండలంలోని జైతాపూర్ శివారులో పలు వ్యవసాయ మో టర్లకు చెందిన కేబుల్ వైర్ల చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను ఆదివారం ఉదయం గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఎంపీ అర్వింద్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించాలని టీఆర్ఎస్ బోధన్ పట్టణ కమిటీ నాయకులు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి అన్ని రంగాల్లో మొండి చెయ్యి చూపిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
ఎవరితో మీకు పోటీ వద్దు.. మీకు మీరే కాంపిటేటర్ సిలబస్పై అవగాహన ఉంటే ఉద్యోగం గ్యారెంటీ సీఎస్బీ ఐఏస్ఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన వక్తలు కరీంనగర్లో ‘నమస్తే తెల�
మహిళా సంక్షేమంతోపాటు వారు ఆర్థికంగా వృద్ధి సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఉమ్మడి జిల్లాలో చురుగ్గా కొనసాగుతున్నది. పథకానికి అర్హులను గుర్తించి ఇప్పటికే రెండుసార్లు యూనిట్లను పంపిణీ చేసింది.