బాల్కొండ, మే 10: సుమారు 300 ఏండ్ల క్రితం నాటి చారితాత్మక హజరత్ సయ్యద్ షా అబుల్ ఫత్హే బందగీ బాద్షా ఖాద్రీ రహమతుల్లాలే బాల్కొండ దర్గా షరీఫ్ ఉర్సు బుధవారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ద
ఆరోగ్యశాఖ కృషి ఫలితం.. కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం.. 2021లో ఒకే ఒక్క కేసు నమోదు వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు రాష్ట్రస్థాయిలో పురస్కారం అందుకున్న జిల్లా వైద్యారోగ్యశాఖ డిచ్పల్లి, మే 10: మలేరియా నివారణ�
దేశానికే తెలంగాణ ఆదర్శం కేసీఆర్ జనరంజక పాలన మెచ్చి టీఆర్ఎస్లో చేరుతున్నారు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మెండోరా, మే 10 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట
ఖలీల్వాడి, మే 10 : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు జిల్లా పోలీసుశాఖ సహకారంతో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలం జాన్కంపేట్లోని స�
బైక్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం దంపతులతో పాటు పెద్ద కూతురి మృతి మరో కూతురికి తీవ్ర గాయాలు కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఘటన కమ్మర్పల్లి, మే 10 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో సోమవార
ఎడపల్లి (శక్కర్నగర్), మే 10: ఎడపల్లి మండలంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి, మెప్మా పీడీ రాములు సూచించారు. ఎంపీపీ కార్యాలయ�
ఇందూరు, మే 10 : ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని విశ్వశాంతి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ప్రశ్న�
అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆరుగురి మృతితో చిల్లర్గి గ్రామం శోక సంద్రంలో మునిగి పోయింది. కాటేపల్లి, తుగ్దల్, బాన్సువాడల్లోనూ తీవ్ర విషాదం నెలకొ�
నిజామాబాద్ కలెక్టరేట్లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పోలీసులు బాధితుడిని అడ్డుకుని వివరాలు తెలుసుకున్నారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన మేకల చిన్నయ్యకు 2001లో అప్పటి ప్రభుత్�
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మృతి చెందగా, మరో 15మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారికి నిజామాబాద్, బాన్సువాడ, ఎల్లారెడ్డి దవాఖానల�
సీఎం కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన బీబీపేట్ మండలంలోని కోనాపూర్కు మంగళవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బోధన్ పట్టణంలోని ఉద్మీర్గల్లీకి చెందిన సిద్ధ ప్రవీణ్-సుధ దంపతుల 20నెలల చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించి చిన్నా�
కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి కామారెడ్డిరూరల్ మే 9 : సులువుగా డబ్బులు సంపాదించి ఇంటిని నిర్మించుకోవాలని దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అద�
కామారెడ్డి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేశ్ బాబు సదాశివనగర్/దోమకొండ/ భిక్కనూర్, మే 9: జిల్లాలోని సదాశివనగర్ పల్లె ప్రకృతివనం రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో నిలు�