అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆరుగురి మృతితో చిల్లర్గి గ్రామం శోక సంద్రంలో మునిగి పోయింది. కాటేపల్లి, తుగ్దల్, బాన్సువాడల్లోనూ తీవ్ర విషాదం నెలకొ�
నిజామాబాద్ కలెక్టరేట్లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పోలీసులు బాధితుడిని అడ్డుకుని వివరాలు తెలుసుకున్నారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన మేకల చిన్నయ్యకు 2001లో అప్పటి ప్రభుత్�
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మృతి చెందగా, మరో 15మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారికి నిజామాబాద్, బాన్సువాడ, ఎల్లారెడ్డి దవాఖానల�
సీఎం కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన బీబీపేట్ మండలంలోని కోనాపూర్కు మంగళవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బోధన్ పట్టణంలోని ఉద్మీర్గల్లీకి చెందిన సిద్ధ ప్రవీణ్-సుధ దంపతుల 20నెలల చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించి చిన్నా�
కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి కామారెడ్డిరూరల్ మే 9 : సులువుగా డబ్బులు సంపాదించి ఇంటిని నిర్మించుకోవాలని దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అద�
కామారెడ్డి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేశ్ బాబు సదాశివనగర్/దోమకొండ/ భిక్కనూర్, మే 9: జిల్లాలోని సదాశివనగర్ పల్లె ప్రకృతివనం రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో నిలు�
జిల్లాలో నేరాల నియంత్రణపై పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. శివారు ప్రాంతాల్లో చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంపై సీపీ నాగరాజు ప్రత్యక దృష్టి సారించారు.
కోర్టు డ్యూటీ సిబ్బంది సకాలంలో చార్జిషీట్ను కోర్టులో సమర్పించాలని గ్రేడ్-2 జడ్జి రాంరెడ్డి అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సీ�
కామారెడ్డి జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడుపడంతో జరుగుతున్న ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి.
డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి వేల్పూర్, మే 8: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం వ్యవసాయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్�
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ముస్తాబైన చుక్కాపూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయం మాచారెడ్డి, మే 8: దుష్టులను దండిస్తూ, భక్తులపై అపార కారుణ్యాన్ని కురిపించే మహిమాన్వితుడు శ్రీలక్ష్మీ నృసింహస్వామి. భక్తుల కొంగు
లారీని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం తొమ్మిది మంది మృతి..17 మందికి గాయాలు ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద ప్రమాదం మృతులంతా పిట్లం మండలం చిల్లర్గి వాసులు ఆచారం కోసం వచ్చి తిరుగు వెళ్తుండగా ఘటన తాగిన మై�
నానమ్మ ఊరిని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ మారనున్న కోనాపూర్ గ్రామరూపురేఖలు రేపు గ్రామంలో మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బీబీపేట్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమ�