సాగర తీరాన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నిర్మాణం నందికొండ, మే 14: నల్లమల సిగలో.. ప్రకృతి వడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగుల�
సీఎం కేసీఆర్ కృషితో పల్లెల్లో ప్రగతి త్వరలోనే 57ఏండ్లు నిండిన వారికి పింఛన్లు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి భీమ్గల్లో అభివృద్ధి పనుల ప్ర�
నిజాంసాగర్, మే14: రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఓ చాలెంజ్ గా తీసుకొని రానున్న వానకాలం నాటికి గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసి కార్యచరణను ప్రారంభించ�
మరో విడుతకు శ్రీకారం చుట్టిన సర్కారు ఈ నెల 20 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇప్పటికే మారిన గ్రామ సీమల రూపురేఖలు మెరుగు పడిన మౌలిక సదుపాయాలు పల్లెల్లో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు.. గ�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని సొసైటీ కార్యదర్శి సాయిప్రకాశ్ శనివారం తెలిపారు. మండలంలోని పుల్కల్ సొసైటీ పరిధిలో దడ్గి, గుండెనెమ్లి, పుల్కల్, బండారెంజల్ గ్రామాల పరిధిలో సాగుచేసిన 28 వేల క్వింటాళ్
రాజ్యాంగం మారుస్తామనడంపై ప్రజాగ్రహం పలుచోట్ల అర్వింద్ దిష్టిబొమ్మల దహనం ఆర్మూర్/ కమ్మర్పల్లి / జక్రాన్పల్లి, మే 12 : భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటూ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై వివిధ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఖలీల్వాడి, మే 14 : ఉపఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన అధికారులతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి ఉపఎన�
డీఎస్పీ వెంకటేశ్వరరావు 82 వాహనాలు విచారణ నిమిత్తం స్వాధీనం ఎదులాపురం, మే 13 : నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మావల పరిధి కేఆర్కే కాల
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి జిల్లా వ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాలు పరీక్ష రాయనున్న 9,719 మంది విద్యార్థులు ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో డీఈవో డాక్టర్ ఆండ్రు రవీందర్రెడ్డి నిర్మల్ అర్బన్, మే 13 : �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు 50 యూనిట్ల కోసం సిద్ధమైన ప్రణాళికలు 1 కేవీ నుంచి 3 కేవీల ప్లాంట్లు నివేదికలు సిద్ధం చేసిన అధికారుల
మోర్తాడ్, మే 13: భూమిని సారవంతం చేసేందుకు రైతులు ఏటా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వేసవి దుక్కుల తర్వాత ఈ సేంద్రియ ఎరువులు భూమిపై చల్లుతారు. దీంతో భూమి సారవంతమై పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉం�
కలెక్టర్ నారాయణరెడ్డి ఖలీల్వాడి, మే 13 : ప్రభుత్వ దవాఖానల్లో ప్రైవేట్కు దీటుగా వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఇకపై వంద శాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే
డిచ్పల్లి, మే 13: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులకు చెందిన రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య ఎ�
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడి మొక్కలు నాటిన మూడేండ్ల నుంచి దిగుబడి ఎకరాకు ఏటా రూ.2 లక్షల ఆదాయం.. ఒక్కసారి నాటితే 30 ఏండ్ల పాటు దిగుబడులు అంతర పంటల సాగుతోనూ అదనపు ఆదాయం.. పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సా�