రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా స్థానికులైన యువతకు మాత్రమే 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయని వ్యవసాయ, మార్కెటింగ్ శా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ యువతకే
ప్రతిష్టాత్మక అంతర్జాతీ య మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్లో నిజామాబాద్ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయమని జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తన్న అన్నారు.
మండలంలోని ఆంధ్రనగర్ గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అండ్ తానా ఫౌండేషన్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించ
నిజామాబాద్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఉచిత అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్ హాజరైన మల్లవరపు బాలలత, డా.సీఎస్ వేప ఉద్యోగార్థులకు నిపుణుల దిశా నిర్దేశం భారీగా తరలివచ్చిన యువత పోటీ పరీక్షల్లో విజయం సాధ
చోరీ చేసిన సెల్ఫోన్ కొనుగోలు విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. పథకం ప్రకారం యువకుడిపై యాసిడ్ దాడి చేసిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతున్నదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు.
హరితహారం అమలులో మరింత ప్రగతిని సాధించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో మున్సిపల్, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులతో కలెక్టర్ �
వానకాలం పంట సాగుపై అవగాహన కమ్మర్పల్లి/బోధన్ రూరల్/ రెంజల్/ మెండోరా/ భీమ్గల్/ మాక్లూర్, మే 19: రైతులు మోతాదుకు మించి యూరియాను వాడొద్దని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ సూచించారు. కమ్మర్పల్లి మ
అనారోగ్యం పాలై ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ఆదుకుంటున్నదని మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి అన్నారు.
మాయమాటలు చెబుతూ కాలం వెళ్లదీసే బీజేపీ నాయకులను నమ్మి మోసపోవద్దని, అభివృద్ధికి కట్టుబడి పనిచేసే టీఆర్ఎస్ నాయకులను ఆదరించాలని జిల్లా పరిషత్ ప్రణాళిక సంఘం సభ్యుడు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు.
ధర్పల్లి, మే 19 : ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ ప్రణాళిక, ఆర్థికసంఘం సభ్యుడు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. ధర్పల్లి, ప్రాజెక్టు రామడ
త్వరలో ఎనిమిదో విడుత హరితహారం సంసిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం 45లక్షల మొక్కలు నాటేలా భారీ లక్ష్యం నర్సరీల్లో కోటి మొక్కలు పెంచుతున్న ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో సంరక్షణపై ప్రత్యేక దృష్టి నిజామాబా�
బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మిషన్ భగీరథ పనులపై సమీక్షా సమావేశం బోధన్ రూరల్, మే 17: గ్రామాల్లో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రాజేశ్వర్ అన్�
వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరిక ఖలీల్వాడి మే 17: వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తమ పనితీరుని మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం �