ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి జిల్లాలో 30 మంది సిబ్బందితో ప్రణాళిక అనుమతి లేకుండా అడవుల్లోకి వెళ్తే కఠిన చర్యలు నిజామాబాద్ క్రైం,మే 16 : వేసవి కాలంలో అడవు ల్లో కార్చిచ్చు కలవరపెడుతుంది. ప్రస్తుతం ఆక�
ఇందల్వాయి/ఖలీల్వాడి (మోపాల్)/డిచ్పల్లి/నిజామాబాద్ రూరల్, మే 16: ఇందల్వాయి మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సిర్నాపల్లి, నల్లవెల్లి, గన్నారం, ఇందల్వాయి, అన్సాన్పల్లి, ఎల్లారెడ్డిపల్లి తదితర గ�
భీమ్గల్/ఖలీల్వాడి, మే 16 : రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్పై దళిత ఐక్య సంఘటన నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. భీమ్గల్ పట్టణంలో ఆయన దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. అనంతరం నాయకు
రెంజల్/నవీపేట, మే 16 : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అరబెట్టి తీసుకువస్తే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. రెంజల్ మండలం దూపల్లి, కళ్యాపూర్, తాడ్బిలోలి గ్రామాల�
రాజ్యాంగాన్ని మారుస్తామన్న వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నాయకుల ఆగ్రహం ఖలీల్వాడి/ భీమ్గల్, మే 16 : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగవల్లి శ్రీనివాస్ నాయకత�
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ను కోరిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డిచ్పల్లి, మే 16 : ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చే
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు కమ్మర్పల్లి, మే 16 : బాల్కొండ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గం అభి
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. దీంతో ప్రస్తుతం వ�
రాజ్యాంగాన్ని మార్చడం తమతోనే సాధ్యమవుతుందని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమాన పరిచేలా మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింద్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
సుంకెట్ గ్రామంలో ఒకే రోజు నాలుగిండ్లలో చోరీ జరిగిన సంఘటన మండలం లో కలకలం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి దొంగలు తాళాలు పగులగొట్టి 8 తులాల బంగా రం, 5 తులాల వెండి, రూ.50వేల నగదును అపహరించారు.
తుక్కుగూడలో బీజేపీ నిర్వహించింది సంగ్రామ యాత్ర కాదని, అబద్ధాల యాత్ర అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. 70 ఏండ్లు దేశాన్ని రెండు పార్టీలు మాత్రమే శాసించాయన్నారు. ఈ 70 ఏండ్లలో జరగని అభివృద్ధ�
మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న లక్ష్మీనృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ఆదివారం శతఘటాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మూలవ�
జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ దోమల నివారణ చర్యలు, పరిశుభ్రత ఆవశ్యకతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పి�
కొవిడ్ సెకండ్ వేవ్లో కరోనా బారిపడి.. బ్లాక్ ఫంగస్తో పై నోటి భాగాలను, పై దవడ ఎముకను పూర్తిగా కోల్పోయిన ఒక వ్యక్తికి బోధన్లో అరుదైన శస్త్రచికిత్స, దంతాల అమరిక నిర్వహించారు. మెట్రోపాలిటన్ నగరాల్లో అక�