మౌలిక సదుపాయాల కల్పనలో ‘పట్టణ ప్రగతి’ అవార్డు మంత్రులు కేటీఆర్, అజయ్కుమార్ చేతుల మీదుగా అందుకున్న కమిషనర్ బాన్సువాడ, మే 13: బాన్సువాడ మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రంలో 25 వ
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్ పెద్దవాగుపై వంతెన పనుల పరిశీలన వేల్పూర్ మండల కేంద్రంలోని పెద్దవాగుపై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని మ�
ఖలీల్వాడి, మే 12 : హరితహారం లక్ష్య సాధనకు కృషి చేయాలని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో సమాయ త్తం కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. హరితహారంప
పంటల సాగులో అద్భుత ఫలితాలు చీడపీడలు, కలుపు మొక్కల నివారణ దిగుబడి పెరిగే అవకాశం అన్నదాతకు ప్రయోజనం రైతులు పొలంలో దుక్కులు దున్నడం వలన పంట దిగుబడుల్లో అనుకున్న ఫలితాలుంటాయని వ్యవసాయాధికారులు చెబుతున్నా�
కనికరం లేని కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై ధరల కత్తి దూస్తున్న కేంద్రం వంటింటి గ్యాస్పై ఎడాపెడా బాదుడు 20 రోజుల్లోనే రూ.100 పెరుగుదల రూ.1075.50లకు చేరిన సిలిండర్ ధర సబ్సిడీకి మంగళం పాడేసిన మోదీ సర్కారు కేంద్ర ప�
ఎంపీ అర్వింద్ మాటలు తప్ప.. ఒక్క గుడి కట్టించింది లేదు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి సమక్షంలో 300 మందిటీఆర్ఎస్లో చేరిక వేల్పూర్, మే 12: సీఎం కేసీఆర్ జనరంజక పాలన నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకులు,
పిల్లలను వదిలించుకునేందుకు తల్లుల యత్నం నిజామాబాద్, హాసాకొత్తూర్లో వేర్వేరు ఘటనలు.. నగరంలో ఐదు నెలల పసికందును రోడ్డుపై వదిలి వెళ్లిన మహిళ హాసాకొత్తూరులో ఇద్దరు పిల్లలను విడిచి వెళ్లిపోయిన తల్లి కమ్మ
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా ట్రాన్స్జెండర్ అసది అలక నియామకం నిజామాబాద్ లీగల్, మే 11 : ట్రాన్స్జెండర్ల విద్యాబుద్�
ఆధునీకరణ పనులతో రెండు పంటలకూ నీరు నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు చేరిన నీరు పెరిగిన 50వేల ఎకరాల సాగు విస్తీర్ణం రైతన్న కల సాకారం చేసిన సర్కారు నిధుల మంజూరుకు స్పీకర్ ప్రత్యేక కృషి బాన్సువాడ, మే 11: సమైక్యపాలన
ఉస్మానియా, నిమ్స్, గాంధీ తరహాలో జిల్లా దవాఖానలో నాణ్యమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురికి విజయంతంగా ఆపరేషన్లు త్వరలోనే ప్రత్యేక శిబిరాల నిర్వహణ.. శస్త్రచికిత్సలు అ
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా ఎడపల్లి మండలం జాన్కంపేట్లోని ఉచిత శిక్షణ కేంద్రం పరిశీలన జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్ష ఎడపల్లి (శక్కర్నగర్), మే11 : రాష్ట్ర ప్రభుత్వం క�
నగరంలో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి అన్ని వర్గాల వారికి అనుకూలంగా రూట్ మ్యాప్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఖలీల్వాడి, మే 11 : జిల్లా ప్�
నిజామాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కామారెడ్డి :తన నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్(పోసాన్పల్లి)ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం �
ఖలీల్వాడి, మే 10 : జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి సిటీ బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవా రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు బ�