జిల్లాలో ఎక్కడికెళ్లినా ఎంపీ అర్వింద్ను అడ్డుకుంటాం.. రైతులతో పెట్టుకుంటే రాజకీయ సమాధి తప్పదు ఎంపీ ఇంటి ఎదుట పసుపు కొమ్ముల కుప్పలు పోసి నిరసన పసుపు బోర్డు విషయంలో మాట తప్పిన ఎంపీ ధర్మపురి అర్వింద్కు అ
సృష్టిలో అందమైన పదం అమ్మ నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది..పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదన మరిచిపోతుంది.ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస
ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని, మూడేండ్లు అయి నా పట్టించుకోకుండా ఎంపీ అర్వింద్ తిరుగుతున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిజామాబాద్ రూరల్, మే 7 : ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించనున్నట్లు ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రూరల్ ఎమ్మెల�
కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్పై రైతుల మండిపాటు యూపీఏ హయాంలో మద్దతు ధరకు ఊసే కరువు పసుపు బోర్డు అంశాన్ని కనీసం పట్టించుకోని కాంగ్రెస్ నిజామాబాద్లో ఎంపీ అర్వింద్తో తెరచాటు రాజకీయం వరంగల్ డిక్లరేషన�
ఖలీల్వాడి, మే 7 : మాదిగలను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటూ, ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించ�
ఖలీల్వాడి, మే 7 : ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ఈనెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ఏ ఒక్క పని పెండి�
నిజామాబాద్లో బ్రాహ్మణ సంఘ భవనం, పీవీ నర్సింహారావు విగ్రహ ఏర్పాటుకు కృషిచేస్తా.. బ్రాహ్మణుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఇందూరు, మే 7 : తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఇ
ప్రపంచంలో రైతుకు ఎదురొచ్చి పెట్టుబడి సాయం అందిస్తున్న సర్కారు తెలంగాణ మాత్రమేనని, కేసీఆర్ తీసుకువచ్చిన సాగు విప్లవంతోనే రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా ఎకరా భూమి రూ.20లక్షలు దాటిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మం
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసూతి సహాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని, ఇంత గొప్ప సంక్షేమ పథకాలు ఇతర ఏ రాష్ట్రంలో లేవని బోధన్ ఎమ్మెల్యే మహ్మద�
నేలతల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామ శివారులోగల విశ్వ ఆగ్రోటెక్లో ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్ యూనిట
ఒకరిపై మాల్ప్రాక్టీస్ కేసు నమోదు నిజామాబాద్లో 95.6, కామారెడ్డిలో 93.92 శాతం విద్యార్థుల హాజరు ఇందూరు, మే 6 : ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజైన శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల