రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఖలీల్వాడి, మే 14 : ఉపఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన అధికారులతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి ఉపఎన�
డీఎస్పీ వెంకటేశ్వరరావు 82 వాహనాలు విచారణ నిమిత్తం స్వాధీనం ఎదులాపురం, మే 13 : నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మావల పరిధి కేఆర్కే కాల
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి జిల్లా వ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాలు పరీక్ష రాయనున్న 9,719 మంది విద్యార్థులు ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో డీఈవో డాక్టర్ ఆండ్రు రవీందర్రెడ్డి నిర్మల్ అర్బన్, మే 13 : �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు 50 యూనిట్ల కోసం సిద్ధమైన ప్రణాళికలు 1 కేవీ నుంచి 3 కేవీల ప్లాంట్లు నివేదికలు సిద్ధం చేసిన అధికారుల
మోర్తాడ్, మే 13: భూమిని సారవంతం చేసేందుకు రైతులు ఏటా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వేసవి దుక్కుల తర్వాత ఈ సేంద్రియ ఎరువులు భూమిపై చల్లుతారు. దీంతో భూమి సారవంతమై పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉం�
కలెక్టర్ నారాయణరెడ్డి ఖలీల్వాడి, మే 13 : ప్రభుత్వ దవాఖానల్లో ప్రైవేట్కు దీటుగా వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఇకపై వంద శాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే
డిచ్పల్లి, మే 13: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులకు చెందిన రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య ఎ�
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడి మొక్కలు నాటిన మూడేండ్ల నుంచి దిగుబడి ఎకరాకు ఏటా రూ.2 లక్షల ఆదాయం.. ఒక్కసారి నాటితే 30 ఏండ్ల పాటు దిగుబడులు అంతర పంటల సాగుతోనూ అదనపు ఆదాయం.. పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సా�
మౌలిక సదుపాయాల కల్పనలో ‘పట్టణ ప్రగతి’ అవార్డు మంత్రులు కేటీఆర్, అజయ్కుమార్ చేతుల మీదుగా అందుకున్న కమిషనర్ బాన్సువాడ, మే 13: బాన్సువాడ మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రంలో 25 వ
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్ పెద్దవాగుపై వంతెన పనుల పరిశీలన వేల్పూర్ మండల కేంద్రంలోని పెద్దవాగుపై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని మ�
ఖలీల్వాడి, మే 12 : హరితహారం లక్ష్య సాధనకు కృషి చేయాలని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో సమాయ త్తం కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. హరితహారంప
పంటల సాగులో అద్భుత ఫలితాలు చీడపీడలు, కలుపు మొక్కల నివారణ దిగుబడి పెరిగే అవకాశం అన్నదాతకు ప్రయోజనం రైతులు పొలంలో దుక్కులు దున్నడం వలన పంట దిగుబడుల్లో అనుకున్న ఫలితాలుంటాయని వ్యవసాయాధికారులు చెబుతున్నా�
కనికరం లేని కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై ధరల కత్తి దూస్తున్న కేంద్రం వంటింటి గ్యాస్పై ఎడాపెడా బాదుడు 20 రోజుల్లోనే రూ.100 పెరుగుదల రూ.1075.50లకు చేరిన సిలిండర్ ధర సబ్సిడీకి మంగళం పాడేసిన మోదీ సర్కారు కేంద్ర ప�
ఎంపీ అర్వింద్ మాటలు తప్ప.. ఒక్క గుడి కట్టించింది లేదు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి సమక్షంలో 300 మందిటీఆర్ఎస్లో చేరిక వేల్పూర్, మే 12: సీఎం కేసీఆర్ జనరంజక పాలన నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకులు,