102కు డయల్ చేయగానే వాలిపోతున్న వాహనాలు ఉమ్మడి జిల్లాలో లక్ష ట్రిప్పులు సత్ఫలితాలు ఇస్తోన్న అమ్మ ఒడి బాలింతలు, గర్భిణులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం అమ్మ ఒడి పథకం ఉమ్మడి జిల్లాలో అద్భుత ఫలితాలనిస్తున్నది. బ
జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది ప్రభుత్వ పథకాల అమలుపై నిజామాబాద్లో సమీక్ష అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచన ఖలీల్వాడి, మే 25 : మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చే
పిట్ల కృష్ణ మహరాజ్ శక్కర్నగర్, మే 25: ప్రతి వ్యక్తి నిత్యం దైవ నామస్మరణ చేయడంతో పాటు దేవాలయాలను సందర్శించాలని మల్లారం లింగేశ్వర ఆలయ వ్యవస్థాపకుడు పిట్ల కృష్ణ మహరాజ్ అన్నా రు. బోధన్ మున్సిపల్ పరిధిలో
కాశీ యాత్రకు వెళ్తుండగా ఢీకొట్టిన లారీ : బస్సు బోల్తా వెల్మల్ గ్రామానికి చెందిన వృద్ధురాలి మృతి 37 మందికి గాయాలు నందిపేట్, మే 25 : బస్సులో తీర్థయాత్రకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం చోటుచేసుకున్నది. వెన
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లో రైతులకు మొక్కలను అందించేందుకు చర్యలు రైతుబంధుతో పాటు ఎకరాకు అదనంగా రూ.4వేల ఆర్థికసాయం త్రిభుజాకార పద్ధతి కాకుండా చతురస్రాకార పద్ధతిలో ప�
ఉద్యోగార్థులకు మేలు చేసేందుకే ఉచిత శిక్షణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జిల్లా ఉద్యోగార్థులకు మేలు చేసేందుకే ఉచిత శిక్షణ ‘స్థానికత’ జీవోతో తెలంగాణ యువతకు మేలు సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చే�
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి డీఈవో రాజు అన్నారు. మద్నూర్ మండలకేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో నిర్వహించే పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.
రూ.3. 95 కోట్లకు సంబంధించిన లెక్కలు లేకపోవడం, ఎంబీలు మాయం చేయడంపై ఏపీవోలు, టీఏలకు.. రెండో రోజూ కొనసాగిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ డిచ్పల్లి, మే 22 : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో 34 గ్రామాల ఉపాధి హామీ సామా�
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో ఉన్న త్రివేణి సంగమ నదీ తీరాన సీతారాం సంత్ సేవా ఆశ్రమం పక్కన పరమేశ్వర్ దాస్ మహరాజ్ ఆధ్వర్యంలో చాతుర్మాస దీక్షలు కొనసాగుతున్నాయి.
సామాజిక ఉద్యమకారుడు, సాహితీవేత్త భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళు�
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, మాస్కాపీయింగ్కు తావులేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ సూచించారు. బోధన్లోని పలు ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలను ఆయన మండల విద్య
ఎడపల్లి మండలంలోని మంగళ్పాడ్ చెరువుకట్టపై నిర్మించిన శివగంగమ్మ ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు ఆదివారం ప్రారంభించారు. ఉత్సవాలు ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు.