గట్టి సంకల్పంతో కష్టపడితే విజయం తథ్యం ప్రభుత్వ ఉద్యోగం సాధించి బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నిజామాబాద్ క్రైం, జూన్ 7: మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, దానిన�
భక్తుల జయజయధ్వానాలతో సీహెచ్ కొండూరులోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రం మార్మోగుతున్నది. ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా మూడోరోజైన సోమవారం క్షీరాధివాసం వైభవంగా నిర్వహించ�
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నే�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మెండోరా మండల క�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు.
సర్కారు స్కూళ్లను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఐదు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాలు అమలు పర్చేందుకు విద్యా శాఖ రెడీ అవుతున్నది.
మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారు జామున ఈవోల్ల మల్లయ్య హత్యకు గురైన విషయం విదితమే. మృతుడి కుమార్తె లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ, కామారెడ్డి డీఎస్పీ ఆదేశాల మేర కు సీఐ తిరుపతయ్య విచారణ
మండల కేంద్రంలో రెండు నెలల క్రితం తాళాలు వేసిన ఇండ్లల్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకొని రిమాండ్కు పంపినట్లు బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి తెలిపారు. బిచ్కుంద సర్కిల్ కా�
పట్టణంలోని శక్కర్నగర్ ప్రజలకు వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానాను మంజూరుచేయించామని, ఈ దవాఖాను తాత్కాలికంగా స్థానిక కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసి, అనంతరం శాశ్వత భవనాన్ని నిర్మిస్తామని బోధన్ ఎమ్మెల
ఆర్మూర్ మండలంలోని 18 గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మంజూరైన చెక్కులను సోమవారం ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అందజేశారు.
పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని 50వ డివిజన్ పరిధిలో ఉన్న శివాజీనగర్లో సోమవారం నిర్వహించిన
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణాధికారి వెంకన్న, పిల్లల వైద్య నిపుణుడు �
మార్మోగిన గోవింద నామస్మరణ అట్టహాసంగా అగ్ని ప్రతిష్ఠాపన సీహెచ్ కొండూర్కు తరలివచ్చిన భక్తజనం రెండో రోజు రాష్ట్ర మంత్రి వేముల హాజరు నిజామాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నందిపేట:శ్రీరాజ్యలక్ష్