వాడివేడిగా పల్లెప్రగతి ఉన్నత స్థాయి సమావేశం వైకుంఠధామాలను వినియోగించకపోవడంపై అసహనం ఎంపీడీవోల వివరణపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర అసంతృప్తి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమను వృథా చేయొద్దని సూచన తప్పుడు సమాచార�
మాయమాటలు చెప్పే బీజేపీ,కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలి వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తున్నది.. ప్రాణమున్నంత వరకు మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ చెప్పిండు.. రాష్ట్ర పంచాయ�
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వస్తున్నారని.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని పరిశీలించిన అమాత్యులు ఖలీల్వాడి, జూన్ 11: సీ�
ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నఅభివృద్ధి, పారిశుద్ధ్య పనులు స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులు, ప్రజలు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 11 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంపీ�
బీబీపేట్/మాచారెడ్డి/దోమకొండ/భిక్కనూర్/ఎల్లారెడ్డి రూరల్/గాంధారి, జూన్11: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సాయికుమార్ అన్నారు. శనివారం బీబీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద స
రూ. 8లక్షలను అందజేసిన హైకోర్టు న్యాయవాది లింగంపేట్, జూన్11: మండల కేంద్రంలో నిర్మించిన ఎల్లమ్మ ఆలయానికి హైకోర్టు న్యాయవాది మొయిన్ అహ్మద్ ఖాద్రీ రూ.8 లక్షల విరాళాన్ని అందించారు. నూతనంగా నిర్మించిన ఆలయాన�
సీహెచ్ కొండూర్లో వైభవంగా ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు కొలువుదీరిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి చివరి రోజు వైదిక క్రతువులో పాల్గొన్న సీఎం సతీమణి శోభ హాజరైన సభాపతి పోచారం, మంత్రి వేముల, ఎ�
కొలువుదీరిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నృసింహ స్వామి పూర్ణాహుతితో సంపూర్ణమైన వైదిక క్రతువులు సీహెచ్ కొండూర్లో వైభవంగా ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు చివరి రోజు వైదిక క్రతువులో పాల్గొన్న సీఎం సతీమ�
లక్ష్యానికి మించి పంట రుణాలు అందించాలి ఈ ఏడాది రూ.3846.89 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం లక్ష్యానికి మించి రుణాలు అందించాలి బ్యాంకర్లకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచన రుణాల రికవరీకి జిల్లా యంత్రాంగం సహకరిస్తు�
నిఖత్ జరీన్ విజయం నిజామాబాద్ స్పోర్ట్స్, జూన్ 9 : ఇంగ్లాండ్లోని బర్మింగ్హోమ్లో జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు కామన్వెల్త్ గేమ్స్- 2022 నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న కామన్
లింగంపేట/మాచారెడ్డి, జూన్ 9: మండలంలోని ఐలాపూర్ గ్రామాన్ని కేంద్ర బృందం సభ్యులు గురువారం సందర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టిన పనుల పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ�
గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, ఉన్నతాధికారులు నిజామాబాద్ రూరల్, జూన్ 9 : నిజామాబాద్ జిల్లాలోని పాల్దా గ్రామం జాతీయస్థాయిలో ఉత్తమ జీపీగా 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నది. గ్రామాల్లో అభివృద్ధి పనులు