నిఖత్ జరీన్ విజయం నిజామాబాద్ స్పోర్ట్స్, జూన్ 9 : ఇంగ్లాండ్లోని బర్మింగ్హోమ్లో జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు కామన్వెల్త్ గేమ్స్- 2022 నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న కామన్
లింగంపేట/మాచారెడ్డి, జూన్ 9: మండలంలోని ఐలాపూర్ గ్రామాన్ని కేంద్ర బృందం సభ్యులు గురువారం సందర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టిన పనుల పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ�
గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, ఉన్నతాధికారులు నిజామాబాద్ రూరల్, జూన్ 9 : నిజామాబాద్ జిల్లాలోని పాల్దా గ్రామం జాతీయస్థాయిలో ఉత్తమ జీపీగా 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నది. గ్రామాల్లో అభివృద్ధి పనులు
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 9 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులతో పల్లెలు పరిశుభ్రతకు కేరాఫ్గా మారాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో గురువారం పారిశుద్ధ్య ని�
స్వల్ప గాయాలతో బయటపడ్డ పెండ్లి కూతురు నవీపేట, జూన్ 9: మండల కేంద్రంలోని పెట్రోల్బంక్ సమీపంలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విజయవా�
జోరుగా కొనసాగుతున్న పట్టణ ప్రగతి భీమ్గల్, జూన్ 9: పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. భీమ్గల్ మూడో వార్డులో కౌన్సిలర్ మూత లతతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్ పట్
చౌడమ్మ కొండూర్ శ్రీలక్ష్మీనృసింహ ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు ఐదో రోజూ కొనసాగిన ప్రత్యేక కార్యక్రమాలు పాల్గొన్న సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుటుంబ సభ్యులు తరలివచ్చిన అశేష భక్తజనం చౌడమ్మ కొండూర్ శ్రీలక�
కమ్మర్పల్లి/ఆర్మూర్, జూన్ 8 : పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమంలో బుధవారం జిల్లాలో ప్రారంభమైంది. జక్రాన్పల్లిలో వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి నట్టల నివారణ మందు పంపిణ�
టీయూ వీసీ రవీందర్గుప్తా ఘనంగా ఉషోదయ డిగ్రీ కళాశాల దశాబ్ది ఉత్సవాలు బోధన్, మే 8: తెలంగాణ యూనివర్సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడంతో పాటు సైన్స్, టెక్నాలజీ రంగ�
క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్నాం.. ‘మన ఊరు -మన బడి’ అమలులో నిజామాబాద్ జిల్లా ఆదర్శం ఉమ్మడి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విద్యానగర్/డిచ్పల్లి, జూన్ 8 : విద్యా ప
వర్ని, జూన్ 8: వర్ని మండలం సిద్దాపూర్ గ్రామం వద్ద రూ.120 కోట్లతో నిర్మిస్తున్న రిజర్వాయర్ ద్వారా బాన్సువాడ నియోజకవర్గంలోని గిరిజన తండాల ప్రజలకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డ�